Posted on 2026-03-06 20:04:50
డైలీ భారత్, సిరిసిల్ల: ఇటీవల TSUTF రాజన్న సిరిసిల్ల నాయకత్వం విషయంలో రాష్ట్ర కమిటీ, మరియు జిల్లా నాయకత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించినoదుకుగాను (మెజారిటీ సభ్యుల అభిప్రాయానికి భిన్నంగా వ్యవహరించినందుకు) నిరసనగా తంగళ్ళపల్లి మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మరియు మండల శాఖ మొత్తం పదవీ బాధ్యతలకు మరియు ప్రాథమిక సభ్యత్వానికి మూకుమ్మడిగా రాజీనామా చేయుచున్నమని కొక్కుల బాలరాజు మండల అధ్యక్షులు, సుధీర్ కుమార్ ప్రధాన కార్యదర్శి, చింతకింది నాగరాజు ఉపాధ్యక్షులు, చామంతుల ఆంజనేయులు కోశాధికారి, కోడం ప్రశాంతి మహిళా ఉపాధ్యక్షురాలు, పోకల కిరణ్ మండల కార్యదర్శి, పసుల సరిత మండల కార్యదర్శి బహిరంగంగా వెల్లడించనైనది.
కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి స్థలం కేటాయించాలని వినతి
Posted On 2026-03-06 23:23:50
Readmore >
శ్రీ శ్రీ గౌరీ సమేత ఓంకారేశ్వర స్వామి దేవాలయ చతుర్థి వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవం
Posted On 2026-03-06 23:21:29
Readmore >
కేంద్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్ సంస్థలు/గ్రామీణ స్థానిక సంస్థలకు 14వ ఆర్థిక సంఘం నిధులు
Posted On 2026-03-06 23:19:11
Readmore >
విద్యార్థుల్లో చైతన్యం కోసం రామగుండం పోలీసుల చైల్డ్ సేఫ్టీ, యాంటీ డ్రగ్స్ కార్యక్రమాలు
Posted On 2026-03-06 20:44:04
Readmore >
మంచినేనిపేట : 23 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్న జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి
Posted On 2026-03-06 20:36:31
Readmore >
భద్రాచలంలో ఘనంగా శ్రీశ్రీశ్రీ సంత్ సద్గురు సేవాలాల్ 287వ జయంతి వేడుకలు
Posted On 2026-03-06 20:11:17
Readmore >
నిరుద్యోగాన్ని అంతం చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం
Posted On 2026-03-06 20:09:42
Readmore >
TSUTF(తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్) కు రాజీనామా చేసిన తంగళ్ళపల్లి మండల శాఖ
Posted On 2026-03-06 20:04:50
Readmore >