| Daily భారత్
Logo




ఆదివాసీలపై అటవీశాఖ అధికారుల దాడులు తక్షణమే ఆపాలి...బీజేపీ నాయకులు తంబల్ల రవి

News

Posted on 2026-03-06 15:20:39

Share: Share


ఆదివాసీలపై అటవీశాఖ అధికారుల దాడులు తక్షణమే ఆపాలి...బీజేపీ నాయకులు తంబల్ల రవి

ఆదివాసుల భూములు వారికే చెందాలి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ గిరిజన మోర్చ బాధ్యులు తంబల్ల రవి అశ్వారావుపేట మండలం ఉరుములబండ గ్రామంలో పర్యటించి ఆదివాసి కుటుంబాలను పరామర్శించారు,వారు మాట్లాడుతూ ఆదివాసీలు గత 40 సంవత్సరాలుగా ఇక్కడ భూములను సాగు చేసుకుంటూ ఇక్కడ జీవిస్తుంటే అటవిశాఖ అధికారులు దౌర్జన్యంగా వారిపై పై దాడులు చేస్తున్నారని,YSR ప్రభుత్వంలో,kcr ప్రభుత్వంలో భూమి పట్టాలు పొంది ఉన్నారు,పట్టాల ఉన్న భూములలో ఫారెస్ట్ అధికారులు స్ట్రెంచ్ వేయడం ఎంత వరకు కరెక్ట్ అని..తక్షణమే ఆదివాసీల భూములను వారికి ఇవ్వాలని,అటవీ శాఖ అధికారులు ఇలా దాడులు చేయడం సరైనది కాదన్నారు,దాడుల్లో ఓ యువకుడు తీవ్ర గాయాలై హాస్పటల్లో ఉన్నారని,ప్రాణాలు తీసే విధంగా అటవిశాఖ అధికారులు వ్యవహరించటం సరైనది కాదన్నారు,St కమిషనర్ కి ఫిర్యాదు చేయడం జరిగిందని,తక్షణమే ఆదివాసీలపై దాడులు ఆపాలని,లేనీపక్షంలో తమ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు గూడా ముత్యాల రావు,శ్రీనివాస రావు,కారం రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.

Image 1

విద్యార్థుల్లో చైతన్యం కోసం రామగుండం పోలీసుల చైల్డ్ సేఫ్టీ, యాంటీ డ్రగ్స్ కార్యక్రమాలు

Posted On 2026-03-06 20:44:04

Readmore >
Image 1

మంచినేనిపేట : 23 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్న జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి

Posted On 2026-03-06 20:36:31

Readmore >
Image 1

భద్రాచలంలో ఘనంగా శ్రీశ్రీశ్రీ సంత్ సద్గురు సేవాలాల్ 287వ జయంతి వేడుకలు

Posted On 2026-03-06 20:11:17

Readmore >
Image 1

నిరుద్యోగాన్ని అంతం చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం

Posted On 2026-03-06 20:09:42

Readmore >
Image 1

TSUTF(తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్) కు రాజీనామా చేసిన తంగళ్ళపల్లి మండల శాఖ

Posted On 2026-03-06 20:04:50

Readmore >
Image 1

ప్రత్యేక వైద్య నిపుణుల సేవలు వినియోగించుకోవాలి

Posted On 2026-03-06 19:58:51

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లాకు ప్రతిష్టాత్మకం కోర్టు భవన నిర్మాణం

Posted On 2026-03-06 17:24:18

Readmore >
Image 1

ఆదివాసీలపై అటవీశాఖ అధికారుల దాడులు తక్షణమే ఆపాలి...బీజేపీ నాయకులు తంబల్ల రవి

Posted On 2026-03-06 15:20:39

Readmore >
Image 1

₹35 వేల లంచం తీసుకుంటూ జీహెచ్ఎంసీ ఎగ్జామినర్ పట్టుబాటు

Posted On 2026-03-06 07:54:12

Readmore >
Image 1

తెలంగాణకు కొత్త గవర్నర్గా శివ్ ప్రతాప్ శుక్లా

Posted On 2026-03-06 07:46:55

Readmore >