Posted on 2026-03-02 20:45:16
తెలంగాణ భవన్లో 24×7 కంట్రోల్ రూమ్
డైలీ భారత్, హైదరాబాద్: మధ్యప్రాచ్య (పశ్చిమ ఆసియా) దేశాల్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవన్లో 24 గంటల కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది.
భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, సంబంధిత భారత రాయబార కార్యాలయాలతో తెలంగాణ భవన్ అధికారులు నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. ఆ ప్రాంతాల్లో ఉన్న తెలంగాణ పౌరులు లేదా వారి కుటుంబ సభ్యులు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కంట్రోల్ రూమ్ను సంప్రదించవచ్చు.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు:
వందన బరువా – 9871999044
సీహెచ్. చక్రవర్తి – 9958322143
జావేద్ హుస్సేన్ – 9910014749
రక్షిత్ నాయక్ – 9643723157
తెలంగాణ ప్రభుత్వం పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన సహాయం అందించేందుకు సిద్ధంగా ఉంది.
రాష్ట్ర సమాచార హక్కు చట్టం సాధన కమిటీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా కొడిప్యాక సాయిరాం పదోన్నతి
Posted On 2026-06-02 11:55:07
Readmore >
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన జిల్లా పోలీసు శాఖ
Posted On 2026-06-02 11:54:03
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
Posted On 2026-06-02 10:50:02
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారిగా దేవునూరి శ్రీనివాస్
Posted On 2026-06-01 19:38:29
Readmore >
జిల్లా పోలీస్ శాఖలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి
Posted On 2026-06-01 19:24:23
Readmore >
ప్రజావాణి దరఖాస్తులను ఆయా డివిజన్ పరిధిలోనే సమర్పించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలి
Posted On 2026-06-01 19:22:34
Readmore >