Posted on 2026-03-02 19:49:42
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాసదాశివ నగర్ మండలం తిర్మన్ పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది. తీర్మానం గ్రామ అధ్యక్షులు నా రెడ్డి సుధాకర్ రెడ్డి ఉపాధ్యక్షులు సాకలి కోతోల బాలయ్య సహాయ ఉపాధ్యక్షులు మడూరి పెద్దబాబు ప్రధాన కార్యదర్శి కావేటి సాయిలు సహాయ కార్యదర్శి మార శ్రీనివాస్ రెడ్డి కోశాధికారి నా రెడ్డి మధుసూదన్ రెడ్డి సహాయ కోశాధికారి కంకటి శేఖర్ సలహాదారులు ఈగ గంగారెడ్డి డైరెక్టర్లు కుప్రల ఆశయ్య నా రెడ్డి భాస్కర్ రెడ్డి పైడి వెంకట్ రెడ్డి పైన పేర్కొన్న పేర్లను తిర్మన్ పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది
సైన్య సేన ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా వృద్ధులకు దుస్తులు పంపిణీ
Posted On 2026-03-04 23:23:12
Readmore >
స్త్రీ తలచుకుంటే సాధ్యం కానిది ఏదీ ఉండదని నిరూపించిన నాగ్పూర్కు చెందిన దీపాలి ఖోబ్రగడె
Posted On 2026-03-04 21:01:53
Readmore >
మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ
Posted On 2026-03-04 20:00:46
Readmore >
మస్జీద్ కాంప్లెక్స్లోని షాప్ నెంబర్ 5 కేటాయింపును వెంటనే రద్దు చేయాలి
Posted On 2026-03-04 18:30:50
Readmore >
కెన్నెడీ పాఠశాలలో ఘనంగా ఫేర్వెల్ పార్టీ... అభినందించిన పలువురు
Posted On 2026-03-04 16:19:10
Readmore >
38వ వార్డులో దొంగ ఓట్లపై విచారణ జరపాలి... రీపోలింగ్కు డిమాండ్
Posted On 2026-03-04 16:16:19
Readmore >
రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. 3 నెలల బియ్యం ఒకేసారి పంపిణీ
Posted On 2026-03-04 15:50:03
Readmore >