Posted on 2026-02-28 15:47:15
డైలీ భారత్, కామారెడ్డి: జిల్లా కేంద్రంలోని కాకతీయ హై స్కూల్ లో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సైన్స్ ఫెయిర్ నిర్వహించడం జరిగింది.
పాఠశాల ఆహ్వానం మేరకు మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ పాల్గొనడం జరిగింది.విద్యార్తులు తమ సృజనాత్మాకతో వివిధ రకాల ప్రదర్శన లను అతిథులు ఔత్సాహికంగా తిలకించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ అరికల ప్రభాకర్ యాదవ్,13 వ వార్డ్ కౌన్సిలర్ కొత్తపల్లి లలిత,డీఈఓ రాజు, కరెస్పాండెంట్ విజయ రాంరెడ్డి,ప్రిన్సిపాల్ సునీత పద్మిని,పాఠశాల అధ్యాపక బృందం, తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లు, అన్ లోడింగ్ లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-01 11:10:15
Readmore >
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్
Posted On 2026-05-31 19:22:44
Readmore >
ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు
Posted On 2026-05-31 18:45:35
Readmore >