Posted on 2026-02-26 19:46:14
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి మున్సిపల్ 46, 47వ వార్డుల కౌన్సిలర్లు గా గెలుపొందిన గెరిగంటి స్వప్న - లక్ష్మినారాయణ దంపతులను BRS పార్టీ కామారెడ్డి నియోజకవర్గ కార్యాలయంలో కామారెడ్డి మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్ మరియు BRS పార్టీ కామారెడ్డి జిల్లా అద్యక్షులు యంకె ముజీబోద్దీన్ చేతులమీదుగా శాలువా, మెమోంటోలతో ఘనంగా సన్మానించారు
వంద తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు : ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి
Posted On 2026-02-26 21:02:50
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : సిఎంఓ (CMO) అధికారిగా నటిస్తూ ప్రభుత్వ అధికారులను మోసం చేసిన వ్యక్తి అరెస్ట్
Posted On 2026-02-26 20:20:41
Readmore >