Posted on 2026-02-26 17:31:45
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి నూతనంగా బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ కు మర్యాదపూర్వకంగా కలిసిన విలేకరుల బృందం ఇట్టి సందర్భంగా ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ బొకేలు శాలువాలు వద్దు అనే సందేశాన్ని దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ సిబ్బంది కోసం వాటర్ బాటిల్స్ అందజేయడం జరిగింది . చైర్ పర్సన్ మాట్లాడుతూ వాటర్ బాటిల్స్ డొనేట్ చేసినందుకు జర్నలిస్టులకు ధన్యవాదాలు తెలుపుతూ వీరి చేతుల మీదిగానే మున్సిపల్ సిబ్బందికి ఈ బాటిల్స్ ఇప్పిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐలేని రాజు . ఎం ఏ కరీం . అజీజ్ . ప్రణీత్. అలీ తదితరులు పాల్గొన్నారు
వంద తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు : ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి
Posted On 2026-02-26 21:02:50
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : సిఎంఓ (CMO) అధికారిగా నటిస్తూ ప్రభుత్వ అధికారులను మోసం చేసిన వ్యక్తి అరెస్ట్
Posted On 2026-02-26 20:20:41
Readmore >