Posted on 2026-02-26 17:31:45
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి నూతనంగా బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ కు మర్యాదపూర్వకంగా కలిసిన విలేకరుల బృందం ఇట్టి సందర్భంగా ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ బొకేలు శాలువాలు వద్దు అనే సందేశాన్ని దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ సిబ్బంది కోసం వాటర్ బాటిల్స్ అందజేయడం జరిగింది . చైర్ పర్సన్ మాట్లాడుతూ వాటర్ బాటిల్స్ డొనేట్ చేసినందుకు జర్నలిస్టులకు ధన్యవాదాలు తెలుపుతూ వీరి చేతుల మీదిగానే మున్సిపల్ సిబ్బందికి ఈ బాటిల్స్ ఇప్పిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐలేని రాజు . ఎం ఏ కరీం . అజీజ్ . ప్రణీత్. అలీ తదితరులు పాల్గొన్నారు
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్
Posted On 2026-05-31 19:22:44
Readmore >
ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు
Posted On 2026-05-31 18:45:35
Readmore >
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు
Posted On 2026-05-30 22:26:06
Readmore >