Posted on 2026-02-20 05:38:31
అలిగి అమ్మగారింటికి వెళితే.. 3 నెలల జైలు శిక్ష.. అఫ్గాన్ లో కొత్త చట్టం
డైలీ భారత్ డెస్క్: ఆఫ్ఘానిస్తాన్ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చింది. ఇకపై ఆఫ్ఘానిస్తాన్ లో మహిళలు గృహహింసపై ఫిర్యాదు చేసే సమయంలో భర్త లేదా తండ్రి ఆమె పక్కనే ఉండాలి. భర్తలు చేసే గృహహింసలో భార్యకు కనీసం ఎముకలు విరగాలి.. లేదంటే రక్తపు గాయాలు కావాలి. ఈ రెండూ జరిగితేనే ఫిర్యాదు చేయాల్సిఉంటుంది. ఒకవేళ భర్తపై కేసుపెట్టి.. కోర్టుకి వచ్చినా పక్కన భర్తతోనే రావాలి. నేరం రుజువైతే ఆ భర్తకు కేవలం 15 రోజుల జైలు శిక్ష విధిస్తారట.. ఒకవేళ భర్త కొట్టాడని.. భార్య చెప్పకుండా.. అలిగి అమ్మగారింటికి వెళితే ఆమెకు 3 నెలల జైలు శిక్ష విధిస్తారట.. ఈ కొత్త చట్టానికి అఫ్గాన్ ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. అయితే ఈ కొత్త చట్టాలపై ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.
ఆమిర్ ఖాన్ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన
Posted On 2026-07-15 19:21:13
Readmore >
సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు
Posted On 2026-07-15 15:28:33
Readmore >
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >