Posted on 2026-02-14 07:54:12
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం ప్రజలకు ముందుగా మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ వైస్ ఎంపీపీ కోడెమ్ సీతాకుమారి ఆమె మాట్లాడుతూ మహాశివరాత్రి పండుగను భక్తిశ్రద్ధలతో ప్రతి ఒక్క దేవాలయాల్లో ఈ కార్యక్రమాన్ని ఎంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గ్రామాల ప్రజలు ప్రత్యేక పూజలు కార్యక్రమాల పాల్గొంటూ ఉంటారు అంతే కాకుండా గ్రామంలో పాడిపంట పశుసంపద ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రతి ఒక్కరూ ఈ కళ్యాణంలో పాల్గొంటూ భగవంతునికి మొక్కులు తీర్చుకుంటారు ప్రతి ఒక్కరి ఇంటిలో పాలు పొంగళ్ళు మరియు కొబ్బరికాయలు కొట్టి భగవంతులకు నైవేద్యాలు సమర్పిస్తారు ఈ కార్యక్రమాలలో భక్తులది సంఖ్యలో పాల్గొంటారు
భద్రాచలం సర్పంచ్ పున్నెం కృష్ణ ఘనంగా సన్మానించిన మాజీ వైస్ ఎంపీపీ కోడెమ్ సీతాకుమారి
Posted On 2026-02-14 08:27:20
Readmore >
జూలూరుపాడు మండల ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ వైస్ ఎంపీపీ కోడెమ్ సీతకుమారి
Posted On 2026-02-14 07:54:12
Readmore >
మహాశివరాత్రి సందర్భంగా కళ్యాణానికి ముస్తాబైన పాపకొల్లు శ్రీ శ్రీ ఉమా సోమలింగేశ్వర స్వామి వారి దేవస్థానం
Posted On 2026-02-14 07:47:12
Readmore >
షాద్ నగర్ మున్సిపాలిటీ 25 వార్డు కాంగ్రెస్ అభ్యర్ధి సి.పెంటయ్య విజయం
Posted On 2026-02-13 15:28:44
Readmore >
తాళాలు వేసి ఉన్న ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను అరెస్టు చేసిన చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-02-10 15:52:53
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : దొంగతనం కేసులో ఇద్దరు నిందుతుల అరెస్ట్,రిమాండ్
Posted On 2026-02-10 15:17:37
Readmore >
మున్సిపల్ ఎన్నికలు బాధ్యతాయుతంగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి
Posted On 2026-02-10 15:11:28
Readmore >