Posted on 2026-02-06 17:43:38
డైలీ భారత్, అశ్వాపురం: భద్రాది కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని తుర్రం వారి గూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ కుంజ జాను పంచాయతీ పాలకవర్గం తో శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామంలోని వీధిలైట్లు ఏర్పాటు, మురికి కాలువల శుభ్రత, త్రాగునీటి సమస్య అదేవిధంగా రైతుల పొలాలకు వెళ్లే దారి గురించి చర్చించి ఆ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు సర్పంచ్ కుంజా జాను తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ హర్ష నాయక్ పంచాయతీ కార్యదర్శి, రాణా ప్రతాప్, వార్డ్ మెంబర్లు కాళిదాస్, రాంబాయి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS
Posted On 2026-06-19 21:55:09
Readmore >
నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం
Posted On 2026-06-19 20:54:23
Readmore >
గాంధారి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-06-19 20:36:40
Readmore >
ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్ రికార్డు డిప్యూటీ ఇన్స్పెక్టర్
Posted On 2026-06-19 20:33:12
Readmore >
రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం
Posted On 2026-06-19 19:17:58
Readmore >
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్
Posted On 2026-06-19 19:11:46
Readmore >