Posted on 2026-02-04 17:04:59
కాకర్ల గ్రామం లో ఉదారి రమాదేవి కు మంజూరైన ఇందిరమ్మ ఇంటి స్లాబ్ నిర్మాణం ప్రారంభించిన మాజీ ఎంపీటీసీ పొన్నెకంటి సతీష్ కుమార్
డైలీ భారత్, జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాజూలూరుపాడు మండలం కాకర్ల గ్రామానికి చెందిన ఉదారి రమాదేవి కు మంజూరైన ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణంలో భాగంగా స్లాబ్ నిర్మాణాన్ని ప్రారంభించిన కాకర్ల మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పొన్నెకంటి సతీష్ కుమార్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు త్వరితగతిన ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాలని తెలిపారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ప్రభుత్వ ఇల్లు మంజూరు అయ్యే విధంగా కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాకర్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ భూక్యా బుల్లి, ఉప సర్పంచ్ రాచబంటి కోటేశ్వరరావు, జూలూరుపాడు మండల యువజన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు జిడుగు రాఘవ,జూలూరుపాడు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు చేరుకుమల్లి నవీన్, పాతర్లపాటి వెంకయ్య,సోబ్బని లాలయ్య,ఎరిదేశి వెంకటేష్ కుంటి గొర్ల నాగరాజు, రాము, చల్ల సాంబశివరావు, దాసోజు బ్రహ్మం చిమాట వెంకటేశ్వర్లు, తిరుపతయ్య, కంపసాటి ముక్తేశ్వరరావు, చిన్నపాపారావు, ఉదారి రాము, శ్రీను, గోపరాజు,గోసు నర్సింహా రావు, పదిమల నర్సింహా రావు గ్రామ ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్
Posted On 2026-06-22 21:29:25
Readmore >
నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్
Posted On 2026-06-22 21:24:09
Readmore >
ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది
Posted On 2026-06-22 20:54:00
Readmore >
చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ
Posted On 2026-06-22 20:51:08
Readmore >
సభ్యత్వం లోనే కాదు రక్తదానంలో కూడా ముందంజలో రెడ్ క్రాస్ కామారెడ్డి
Posted On 2026-06-22 20:50:12
Readmore >
అత్యవసర పరిస్థితులలో లో రక్తదానం చేసిన ప్రముఖ వ్యాపార వేత్త చిలా గోపి
Posted On 2026-06-22 20:48:51
Readmore >
జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి – రైతులు ఆందోళన చెందవద్దు : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-06-22 20:47:06
Readmore >
అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-22 20:09:38
Readmore >