Posted on 2026-02-01 18:43:45
ఆమె కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం : మంత్రి వెల్లుడి
అంత్యక్రియలో పాల్గొన్న మంత్రి జూపల్లి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. రూ.కోటి ఎక్స్రేషియా, ఆమె తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం, రిటైర్మెంట్ వరకు వేతనం చెల్లిస్తామని ప్రకటించారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా సౌమ్య స్వగ్రామం నిజామాబాద్ జిల్లా మోస్రా మండల కేంద్రంలో అంత్యక్రియలు నిర్వహించడంతో ఈ అంతక్రియల కార్యక్రమానికి రాష్ట్ర ఎక్సైజ్ శాఖా మంత్రి జూపల్లి కృష్ణా రావు, ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠీ, సీపీ సాయి చైతన్య హాజరై సౌమ్య మృతదేహానికి నివాళి అర్పించారు. భారీ సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు.
ఐటీసీ కార్మికుల కు డ్రగ్స్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-24 21:31:42
Readmore >
నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు : జూలూరుపాడు ఎస్ఐ జీనత్ కుమార్
Posted On 2026-06-24 19:13:12
Readmore >
రాజారెడ్డి జనసేన ట్రస్టు ద్వారా పాఠశాలకు బెంచిలు, డెస్కులు పంపిణీ : ప్రధానోపాధ్యాయులు ధీటి మోహన్
Posted On 2026-06-24 17:51:09
Readmore >
జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇస్తాం... కలెక్టర్ హామీ
Posted On 2026-06-24 17:45:21
Readmore >
కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం
Posted On 2026-06-24 12:21:19
Readmore >