Posted on 2026-01-31 23:14:30
చికిత్స కోసం ఆమె శరీర అవయవాలు స్పందించడం లేదు..
హైదరాబాద్ నిమ్స్ డాక్టర్లు వెల్లడి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిమ్స్ చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ఆరోగ్య పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందని డైరెక్టర్ ప్రొఫెసర్ బీరప్ప తెలిపారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో వెంటిలేటర్, డయాలసిస్ వంటి అధునాతన లైఫ్ సపోర్ట్ప ఉన్నారని పేర్కొన్నారు. రక్తపోటు గణనీయంగా పడిపోవడం, అవయవాల పనితీరు దెబ్బతినడంతో నిపుణుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తోందన్నారు. అయితే చికిత్సకు శరీరం స్పందించడం లేదని ఆయన వెల్లడించారు.
పిల్లల ఆన్లైన్ గేమింగ్.. తల్లిదండ్రుల అజాగ్రత్తతో ఆర్థిక నష్టం
Posted On 2026-06-25 12:51:14
Readmore >
మాసబ్ ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో "సే నో టు డ్రగ్స్" అవగాహన సదస్సు
Posted On 2026-06-25 12:21:26
Readmore >
ఐటీసీ కార్మికుల కు డ్రగ్స్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-24 21:31:42
Readmore >
నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు : జూలూరుపాడు ఎస్ఐ జీనత్ కుమార్
Posted On 2026-06-24 19:13:12
Readmore >