Posted on 2026-01-19 08:17:07
డైలీ భారత్, విశాఖపట్నం: గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన దోపిడీ కేసును విశాఖ నగర పోలీసులు విజయవంతంగా ఛేదించారు. లక్కీ షాపింగ్ మాల్ సమీపంలో ఈ నెల 14వ తేదీ తెల్లవారుజామున ఉదయం 04.15 నిమిషాలకు కొందరు యువకులు స్వస్థలానికి వెళ్లేందుకు వేచి ఉండగా, ముగ్గురు వ్యక్తులు వారిని బెదిరించి, గాయపరిచి ₹7,500/- నగదు దోచుకున్న ఘటనలో, గాజువాక క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేయగా, నిందితుల కోసం గాలించి, పోర్ట్ రోడ్ Y జంక్షన్ సమీపంలో ఇద్దరు నిందితులను గుర్తించి, అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ₹5,000 నగదు, దాడికి ఉపయోగించిన స్టీల్ చేతి కడియం మరియు నేర సమయంలో ధరించిన దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను రిమాండ్కు పంపగా, మూడవ నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది.
@appolice.100 #dgpapofficial #dgpandhrapradesh #andhrapradeshstatepolice #vizagcitypolice
గర్భాశయ క్యాన్సర్ నివారణ (HPV) టీకా కేంద్రం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్
Posted On 2026-03-08 13:28:05
Readmore >
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల పాత్రపై భావోద్వేగంగా మాట్లాడిన కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-03-08 11:17:27
Readmore >
మార్చి 28న జాతీయ లోక్ అదాలత్ : జిల్లా అదనపు న్యాయమూర్తి ఎస్. స్వాతి రెడ్డి
Posted On 2026-03-08 08:40:36
Readmore >
పలు శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న చండ్రుగొండ మండలం బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కొడగండ్ల వెంకటరెడ్డి
Posted On 2026-03-07 21:31:59
Readmore >