Posted on 2026-01-13 18:45:22
డైలీ భారత్, హుజూర్ నగర్:హుజూర్ నగర్ మున్సిపల్ పరిధిలోని రామస్వామి గుట్ట వద్ద నిర్మించిన సింగిల్ బెడ్ రూమ్ ఇళ్లలో నిరుపేద ప్రైవేట్ టీచర్లకు మంజూరు చేయాలని ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గొట్టె నాగరాజు యాదవ్ ప్రభుత్వాన్ని స్థానిక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరారు. మంగళవారం హుజూర్ నగర్ పట్టణంలో తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అధ్యక్షులు గొట్టె నాగరాజు యాదవ్ మాట్లాడుతూ...విద్యా వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న ప్రైవేట్ టీచర్లు నేడు నివాసం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారి న్యాయమైన కోర్కెలను మంత్రి మరియు అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ప్రభుత్వం స్పందించి అర్హులైన ప్రైవేట్ టీచర్లకు ఇళ్లు కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు
ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేయాలి
Posted On 2026-07-31 14:28:07
Readmore >
నకిలీ బంగారంతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను మోసం చేసిన ముఠా అరెస్ట్ : సిఐ సాగర్
Posted On 2026-07-31 14:26:32
Readmore >
ఆప్త మిత్రుడు పెద్ది అకాల మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ వద్దిరాజు
Posted On 2026-07-31 13:26:11
Readmore >
లాల్దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో శిఖర పూజ, ధ్వజారోహణ..
Posted On 2026-07-31 12:56:48
Readmore >
మహారాష్ట్రలో మరో భవన ప్రమాదం... భివండిలో అర్ధరాత్రి కూలిన అపార్ట్మెంట్
Posted On 2026-07-31 07:06:38
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు : బాదావత్ బాలాజీ
Posted On 2026-07-31 05:05:36
Readmore >