Posted on 2026-01-13 08:09:11
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా నందిగామ గ్రామం సర్పంచ్ కొమ్ము కృష్ణకు సోమవారం శుభాకాంక్షలు తెలిపిన కిషన్ నగర్ గ్రామం ఉప సర్పంచ్ ముక్కు పోగుల ప్రకాష్ గౌడ్.రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా అధ్యక్షులు కొమ్ము కృష్ణ మాట్లాడుతూ సర్పంచుల సమస్యల సాధనకు కృషి చేస్తానని అన్నారు.సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు పార్టీలకతీతంగా పనిచేస్తానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అగ్గి ప్రసాద్ గౌడ్, శివగల సురేష్, బొమ్మగల నర్సింలు, ముకుంద కృష్ణ గౌడ్, శివగల ప్రవీణ్, ఎర్రగారి రమేష్, తదితరులు పాల్గొన్నారు.
2003 DSC ఉపాధ్యాయుల చలో హైదరాబాద్ మహా విజ్ఞాపన సభకు టీపీటీఫ్ పూర్తి మద్దతు
Posted On 2026-03-05 22:09:37
Readmore >
ఓంకారేశ్వర ఆలయా అభివృద్ధికి కృషి చేస్తా సైంటిస్ట్ పైడి ఎల్లారెడ్డి
Posted On 2026-03-05 22:08:10
Readmore >
ప్రభుత్వ పాఠశాలకు కంప్యూటర్ అందజేసిన కెనరా బ్యాంకు మేనేజర్ వేగి శ్రీహరి
Posted On 2026-03-05 22:00:22
Readmore >
కరకగూడెం మండలం అశ్వాపురం పాడు గ్రామంలో వ్యక్తి దారుణ హత్య పలువురు అరెస్ట్
Posted On 2026-03-05 21:59:32
Readmore >
అబుదాబి విమానాశ్రయం సమీపంలో జరిగిన దాడిలో తెలంగాణ వ్యక్తి గాయపడ్డాడు
Posted On 2026-03-05 06:04:46
Readmore >
సైన్య సేన ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా వృద్ధులకు దుస్తులు పంపిణీ
Posted On 2026-03-04 23:23:12
Readmore >