Posted on 2026-01-12 17:27:46
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:బోధన్ లో గత నెల 21న రెండు బంగారం షాపుల్లో చోరీకి పాల్పడిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు సీపీ సాయి చైతన్య తెలిపారు. నాందేడ్కు చెందిన నలుగురు పట్టణంలోని 2 దుకాణాల్లో 35 తులాల బంగారం, 15 కేజీల వెండిని దోచుకెళ్లినట్లు చెప్పారు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టామన్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు చెప్పారు. వారి నుంచి 14 తులాల బంగారం, 6 కేజీల వెండి, 2 వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్.
Posted On 2026-03-07 20:16:11
Readmore >
కామారెడ్డిలో ఘనంగా శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు
Posted On 2026-03-07 18:14:07
Readmore >
వేం నరేందర్ రెడ్డి ని సన్మానించిన టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-03-07 18:10:19
Readmore >
నిజాంసాగర్లో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ప్రారంభం
Posted On 2026-03-07 11:49:37
Readmore >