Posted on 2026-01-08 12:38:42
డైలీ భారత్, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం రఘునాధపాలెం గ్రామ సర్పంచ్ మాఖం కమని నరసింహారావును పారిశ్రామిక వేత్త పల్లపు వెంకటేశ్వర్లు శాలువా, పూలదండ లతో ఘనంగా సన్మానించినారు.ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ముత్యాలంపాటి నాగుల్ మీరా, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు మరియు గ్రామ 1వార్డ్ నెంబర్ మాతంగి జోజి , మాజీ ఎంపీటీసీ మేడి సామెల్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కంచు వెంకట సుబ్బయ్య, 9వార్డ్ సభ్యులు నాయుడు నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు
రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..
Posted On 2026-04-25 17:10:44
Readmore >
నూతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-04-25 08:24:31
Readmore >
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >
బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి
Posted On 2026-04-24 22:18:33
Readmore >
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >