| Daily భారత్
Logo




మాఖం నరసింహారావును సన్మానించిన పల్లపు వెంకటేశ్వర్లు

News

Posted on 2026-01-08 08:08:42

Share: Share


మాఖం నరసింహారావును సన్మానించిన పల్లపు వెంకటేశ్వర్లు

డైలీ భారత్, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం రఘునాధపాలెం గ్రామ సర్పంచ్ మాఖం కమని నరసింహారావును పారిశ్రామిక వేత్త పల్లపు వెంకటేశ్వర్లు శాలువా, పూలదండ లతో ఘనంగా సన్మానించినారు.ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ముత్యాలంపాటి నాగుల్ మీరా, మండల ఎస్సీ సెల్  అధ్యక్షుడు మరియు గ్రామ 1వార్డ్ నెంబర్ మాతంగి జోజి , మాజీ ఎంపీటీసీ మేడి సామెల్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కంచు వెంకట సుబ్బయ్య, 9వార్డ్ సభ్యులు నాయుడు నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు

Image 1

శబరిమల దేవస్థానం ప్రధాన తంత్రిగా బ్రహ్మదత్తన్

Posted On 2026-07-28 02:28:38

Readmore >
Image 1

మతం మారితే..ఎస్సీ హోదా కోల్పోతారు

Posted On 2026-07-28 02:27:11

Readmore >
Image 1

అంగమలి - శబరిమల రైలు మార్గం భూసేకరణ ప్రారంభించిన కేరళ ప్రభుత్వం

Posted On 2026-07-27 18:35:56

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ చూపిన జూలూరుపాడు ఆరోగ్య జీవన యాత్ర మండల వాసులు

Posted On 2026-07-27 17:05:43

Readmore >
Image 1

డైరీ విద్యార్థులకు నాణ్యమైన నూతన విద్యా విధానం అమలు చేయాలి వైస్ ఛాన్స్ లర్..డాక్టర్ జ్ఞాన ప్రకాష్

Posted On 2026-07-27 15:43:01

Readmore >
Image 1

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను తొలగించండి...

Posted On 2026-07-27 15:39:03

Readmore >
Image 1

RMP మరియు PMP వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి మండల అద్యక్షుడు గా ప్రసాద్ నియామకం

Posted On 2026-07-27 14:31:47

Readmore >
Image 1

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-07-27 14:26:00

Readmore >
Image 1

రేగళ్ల PHC ఆకస్మిక తనిఖీ... సకాలంలో నాణ్యమైన వైద్యం అందించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశం

Posted On 2026-07-27 14:24:02

Readmore >
Image 1

సీతారామ ప్రాజెక్టు రూపురేఖలు మార్చకుండా రైతులకు సాగునీరు అందించాలి

Posted On 2026-07-27 14:06:55

Readmore >