Posted on 2026-01-08 12:20:43
డైలీ భారత్, ఖమ్మం:ఖమ్మం జిల్లాలో శ్రీనివాస్ నగర్ ఎస్ఎస్వి టవర్స్ సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా నిషేధిత సిగిరెట్లను విక్రయిస్తున్న శ్రీ రామ్ రమేష్ బాబు ను అదుపులోకి తీసుకోని ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో అప్పగించి నట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ తెలిపారు. అనుమతి లేని, నిషేధించిన సిగరెట్ల విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారంతో స్థానిక పోలీసులతో కలసి సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. అనుమతులు లేని నిషేధించబడిన, హానికరమైన నిషేధిత వివిధ బ్రాండ్ల సిగరెట్ల నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. సుమారు 2,33,000/- విలువ ఉంటుందని తెలిపారు.
స్వాధీనం చేసుకున్న వివరాలు:
1) పారిస్ సిగరెట్ పెట్టెలు (28) వ
2) గుడాన్ గరోమ్ సిగరెట్ పెట్టెలు (51)
3) ఎస్సే గోల్డ్ స్పెషల్ సిగరెట్ పెట్టెలు (11)
4) ఎస్సే లైట్ స్పెషల్ సిగరెట్ పెట్టెలు (49)
5) ఏఐఓ సిగరెట్ పెట్టెలు (176)
ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..
Posted On 2026-04-25 17:10:44
Readmore >
నూతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-04-25 08:24:31
Readmore >
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >
బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి
Posted On 2026-04-24 22:18:33
Readmore >
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >