Posted on 2026-01-05 16:26:52
వెంటనే అధికారులు మున్సిపల్ ఓటర్ జాబితాను పున పరిశీలించాలి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:స్థానికంగా ఉండని వారిని, అసలు మన జిల్లా కు చెందిన వారిని, అసలు నగరానికి చెందిన వారే కానీ వారిని ఓటు హక్కు లేని వారిని మున్సిపల్ ఓటర్ల జాబితాలో ఎలా పెట్టారంటూ నిజామాబాద్ భరోసా పార్టీ 13వ డివిజన్ ఇంచార్జ్ అక్బర్ నవాజ్ ఉద్దీన్ ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానికంగా ఉండని వారిని కూడా ఓటర్ జాబితాలో నమోదు చేయడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. పొట్టకూటి కోసం కూలి పని కోసం మహారాష్ట్ర నుండి వలస వచ్చిన వారిని జాబితాలో పెట్టడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. ముఖ్యంగా 13వ డివిజన్లో ఇలా చాలా ఓటర్ జాబితాలో తప్పులు తడకగా మునిసిపల్ అధికారులు ఓటింగ్ లిస్టులో వారి పేర్లను పెట్టారంటూ ఆయన ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి "పుట్టినరోజు", "వివాహ వార్షికోత్సవం రోజు" లలో సెలవులు : డిజిపి బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-27 22:00:34
Readmore >
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య చేత భర్త హత్య – నిందితురాలు అరెస్ట్
Posted On 2026-04-27 21:45:44
Readmore >
జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉపాధ్యాయుల కొరతపై ఇన్చార్జి డిఈఓ వినతి
Posted On 2026-04-27 19:27:31
Readmore >
ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్
Posted On 2026-04-27 19:01:31
Readmore >