Posted on 2026-01-05 04:28:15
డైలీ భారత్ స్పెషల్:
కవిత శీర్షిక పక్షి
మనల్ని మేల్కొలిపే కిలకిలా రవాలు కనుమరుగై పోతున్నాయి
చెట్టులో తన గూడును నిర్మించుకుని
సందడి చేసే పక్షులు చెట్లతో పాటు
కనుమరుగై పోతున్నాయి
కాలానికనుగుణంగా
సుమధురంగా తమ గాత్రాలతో మనల్ని
మంత్ర ముగ్ధలను చేసే పక్షులు వాయుకాలుష్యంతో
కనుమరుగై పోతున్నాయి
ప్రకృతి రమణీయతలకు
చిరునామా పక్షులు అని మరచిపోతున్నాము
నవీన నాగరికత పేరుతో కృత్రిమ చెట్టును పూలను
చూడవలసి వస్తున్నదని మరచిపోతున్నాము
పర్యావరణ సమతుల్యతను కాపాడే పక్షులను
కాపాడుకోవాల్సిన బాద్యత మన అందరిపై ఉన్నది. జాతీయ పక్షుల దినోత్సవ శుభాకాంక్షలు Jan 05
రచన
మంజుల పత్తిపాటి
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణా రాష్ట్రం
చరవాణి 9347042218
నలుగు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరి, నలుగు ప్రాణాలు కాపాడిన పోలీసులు
Posted On 2026-07-30 17:36:26
Readmore >
సుల్తానాబాద్ బాలసదన్ నుంచి తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు
Posted On 2026-07-30 17:09:03
Readmore >
సిరిసిల్ల : వర్షపు నీటితో అల్లాడుతున్న శ్రీనగర్ కాలనీవాసులు
Posted On 2026-07-30 16:35:13
Readmore >
హిందీ భాషాభివృద్ధి కి కృషి... హిందీ ఫోరం అధ్యక్షులు ఇంద్రశేఖర్
Posted On 2026-07-30 16:19:48
Readmore >
ఆధునిక యుగంలో సామాజిక మార్పునకు సోషల్ మీడియా శక్తివంతమైన ఆయుధం : పద్మశ్రీ మందకృష్ణ మాదిగ
Posted On 2026-07-30 16:14:52
Readmore >
సోనుసూద్ జన్మదిన వేడుకల్లో బిజెపి చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్
Posted On 2026-07-30 13:36:16
Readmore >