Posted on 2026-01-04 22:33:00
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ మాజీ సాక్షి రిపోర్టర్ గౌరవరాజుల రవి కుమార్ 13వ రోజు వైకుంఠ సమారాధన కార్యక్రమానికి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. పట్టణం లోని రతన్ కాలనీలో రవి స్వగృహంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి రవి కుమార్ చిత్ర పతానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చిన్న వయసులో ఇలా జరగడం బాధాకరమైన విషయమన్నారు.అనంతరం వారు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవరాజుల వెంకటేశ్వరరావు,మణి పంతులు ,సుజీవన్,అమ్మి పంతులు,రఘుపతి,భారత్ పంతులు,అభి పంతులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి "పుట్టినరోజు", "వివాహ వార్షికోత్సవం రోజు" లలో సెలవులు : డిజిపి బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-27 22:00:34
Readmore >
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య చేత భర్త హత్య – నిందితురాలు అరెస్ట్
Posted On 2026-04-27 21:45:44
Readmore >
జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉపాధ్యాయుల కొరతపై ఇన్చార్జి డిఈఓ వినతి
Posted On 2026-04-27 19:27:31
Readmore >