| Daily భారత్
Logo




మున్సిపల్ ఓటర్ల జాబితాపై అభ్యంతరాలకు నేడే చివరి రోజు

News

Posted on 2026-01-04 14:55:06

Share: Share


మున్సిపల్ ఓటర్ల జాబితాపై అభ్యంతరాలకు నేడే చివరి రోజు

డైలీ భారత్, హుజూర్ నగర్: మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా హుజూర్ నగర్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి విడుదల చేసిన 28 వార్డుల ముసాయిదా ఓటర్ల జాబితాను డీసీసీ మాజీ ఉపాధ్యక్షులు షేక్ మన్సూర్ అలీ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 2026లో జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 28 వార్డుల ఓటర్లు తమ కుటుంబ సభ్యుల ఓట్ల నమోదును పరిశీలించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఓటర్లకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే మున్సిపల్ పరిశీలనాధికారికి లిఖిత పూర్వకంగా జనవరి 4 సాయంత్రం 5.00 గంటలలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. హైదరాబాద్ మున్సిపల్ ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలకు నేడే చివరి రోజుని ఆయన తెలిపారు

Image 1

హెల్త్ కార్డులపై అపోహలు వద్దు : పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి

Posted On 2026-06-02 20:47:41

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్లలో పదవ తరగతి టాపర్లకు కేటీఆర్ "గిఫ్ట్ ఏ స్మైల్" ఐపాడ్ ల పంపిణీ

Posted On 2026-06-02 20:33:53

Readmore >
Image 1

అడ్వకేట్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

Posted On 2026-06-02 18:31:15

Readmore >
Image 1

ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

Posted On 2026-06-02 18:29:38

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల : వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు... కాపాడిన కానిస్టేబుల్

Posted On 2026-06-02 16:26:43

Readmore >
Image 1

బాలుడి భవిష్యత్తును అంధకారం చేసిన వైద్యులు

Posted On 2026-06-02 16:18:35

Readmore >
Image 1

కానిస్టేబుల్ కిష్టయ్యకు ఘన నివాళులు..

Posted On 2026-06-02 16:13:35

Readmore >
Image 1

రాష్ట్ర సమాచార హక్కు చట్టం సాధన కమిటీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా కొడిప్యాక సాయిరాం పదోన్నతి

Posted On 2026-06-02 11:55:07

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన జిల్లా పోలీసు శాఖ

Posted On 2026-06-02 11:54:03

Readmore >
Image 1

ఘోరం.. నిద్రలోనే ఇద్దరు మహిళలు సజీవదహనం

Posted On 2026-06-02 11:01:21

Readmore >