| Daily భారత్
Logo




తృటిలో తప్పిన పెను ప్రమాదం... ద్విచక్ర వాహన దారుని నిర్లక్ష్యం వల్ల బైక్ నుండి చెలరేగిన మంటలు

News

Posted on 2026-01-02 17:44:11

Share: Share


తృటిలో తప్పిన పెను ప్రమాదం... ద్విచక్ర వాహన దారుని నిర్లక్ష్యం వల్ల బైక్ నుండి చెలరేగిన మంటలు

డైలీ భారత్, నిజామాబాద్: నగరంలోని పులాంగ్​ వద్ద బైక్​లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బైక్​పై వెళ్తున్న వ్యక్తి అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. నగరంలోని పులాంగ్​ ప్రాంతంలోని వంశీ ఇంటర్నేషనల్​ ఎదురుగా ఉన్న పెట్రోల్​ బంక్​లో నుంచి ఓ వ్యక్తి బైక్​పై బయటకు వస్తూ రోడ్డుపై వెళ్తున్న బైక్​ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో రోడ్డుపై వెళ్తున్న బైక్​లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బైక్​పైన ఉన్న వ్యక్తి పక్కకు దూకేశాడు. అనంతరం అప్రమత్తమైన పెట్రోల్​ బంక్​ సిబ్బంది అగ్నిమాపక యంత్రం ద్వారా మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనతో కొద్దిసేపు ఆ ప్రాంతంలో ట్రాఫిక్​ నిలిచిపోయింది.

Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారిగా దేవునూరి శ్రీనివాస్

Posted On 2026-06-01 19:38:29

Readmore >
Image 1

జిల్లా పోలీస్ శాఖలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి

Posted On 2026-06-01 19:24:23

Readmore >
Image 1

ప్రజావాణి దరఖాస్తులను ఆయా డివిజన్ పరిధిలోనే సమర్పించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలి

Posted On 2026-06-01 19:22:34

Readmore >
Image 1

ముస్తాబాద్ మండల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన జ్యోతి

Posted On 2026-06-01 15:09:10

Readmore >
Image 1

గంభీరావుపేట నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన శ్రీకాంత్

Posted On 2026-06-01 15:07:57

Readmore >
Image 1

ధాన్యం కొనుగోళ్లు, అన్ లోడింగ్ లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-06-01 11:10:15

Readmore >
Image 1

జూన్ 2 – జనగర్జన ఫలం : మంజుల పత్తిపాటి

Posted On 2026-06-01 10:36:22

Readmore >
Image 1

పౌర్ణమి సందర్భంగా అన్నదాన కార్యక్రమం..

Posted On 2026-06-01 10:32:06

Readmore >
Image 1

ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పదు

Posted On 2026-05-31 19:27:27

Readmore >
Image 1

పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo

Posted On 2026-05-31 19:24:06

Readmore >