Posted on 2026-01-02 11:45:56
కామారెడ్డి పట్టణంలో తీవ్ర విషాదం..
ఆన్లైన్ గేమ్ కు బానిసై యువకుడు ఆత్మహత్య
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు పడిన ఓ యువకుడు అప్పులపాలై ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి సీఐ నరహరి తెలిపిన వివరాలు.. పట్టణంలోని ఓంశాంతి కాలనీకి చెందిన వల్లందేసి శ్రీకర్(30) ఓ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఏడాదిన్నర నుంచి ఆన్లైన్ గేమింగ్ కు అలవాటు పడి సుమారు రూ.20 లక్షల అప్పులు చేశాడు. ఇళ్లు అమ్మినా అప్పులు తీరలేదు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. దీంతో ఆ యువకుడి కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి .
జిల్లా పోలీస్ శాఖలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి
Posted On 2026-06-01 19:24:23
Readmore >
ప్రజావాణి దరఖాస్తులను ఆయా డివిజన్ పరిధిలోనే సమర్పించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలి
Posted On 2026-06-01 19:22:34
Readmore >
ధాన్యం కొనుగోళ్లు, అన్ లోడింగ్ లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-01 11:10:15
Readmore >
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్
Posted On 2026-05-31 19:22:44
Readmore >