Posted on 2026-01-01 12:46:06
డైలీ భారత్, సిరిసిల్ల: నూతన సంవత్సర పర్వదినాన్ని పురస్కరించుకొని సిరిసిల్ల పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో టిడిపి నాయకులు తీగల శేఖర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తీగల శేఖర్ గౌడ్ మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో గడపాలని,అలాగే వారు చేపట్టే పనులలో విజయం సాధించి మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.ఇట్టి కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు మిద్దె ప్రకాష్, టి,ఎన్,ఎస్,ఎఫ్ నాయకులు మోతె రాజిరెడ్డి,టిడిపి నాయకులు గుజ్జే శివరాం, టీ,ఎన్,ఎస్,ఎఫ్ నాయకులు శ్యాగ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లు, అన్ లోడింగ్ లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-01 11:10:15
Readmore >
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్
Posted On 2026-05-31 19:22:44
Readmore >
ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు
Posted On 2026-05-31 18:45:35
Readmore >