Posted on 2025-12-31 18:41:05
డైలీ భారత్, హుజూర్ నగర్:మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు, దళిత సమాజ వెలుగురేఖ మంద కృష్ణ మాదిగ జనవరి 3న హుజూర్నగర్కు రానున్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక నాయకులు, కార్యకర్తలతో సమావేశమై దళితుల హక్కులు, దళితుల సమస్యలు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు.ఈ కార్యక్రమానికి ఎంఆర్పీఎస్,ఎంఎస్పీ మరియు అనుబంధ సంఘాల నాయకులు, మంద కృష్ణ మాదిగ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఎంఆర్పీఎస్ హుజూర్నగర్ నియోజకవర్గ ఇంచార్జ్ బచ్చలకూరి ప్రసాద్ మాదిగ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. ఈ పర్యటన హుజూర్నగర్ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుందని స్థానికంగా చర్చ జరుగుతోంది.
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్
Posted On 2026-05-31 19:22:44
Readmore >
ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు
Posted On 2026-05-31 18:45:35
Readmore >
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు
Posted On 2026-05-30 22:26:06
Readmore >