| Daily భారత్
Logo




శ్రీకాకుళం జిల్లా : దేవాలయ దొంగతనాల కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్

News

Posted on 2025-12-31 17:54:53

Share: Share


శ్రీకాకుళం జిల్లా : దేవాలయ దొంగతనాల కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్

డైలీ భారత్,శ్రీకాకుళం: దేవాలయాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పోలాకి పోలీస్ స్టేషన్ ఎస్సై రంజిత్ అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి 28 గ్రాముల బంగారు ఆభరణాలు, 175 గ్రాముల వెండి ఆభరణాలు మరియు నేరానికి ఉపయోగించిన రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు అని నరసన్నపేట ఇన్స్పెక్టర్ ఎం శ్రీనివాసరావు రావు తెలిపారు.

అరెస్టు చేసిన నిందితులు:

A 1 చెవ్వురి శేఖర్

A 2 మోతె జీవరత్నం @ రామారావు

A 3 చింతాడ మధు

పోలాకి, నరసన్నపేట, పలాస, సంతబొమ్మాళి, సారవకోట ప్రాంతాల్లోని పలు దేవాలయాల్లో తాళాలు పగలగొట్టి దొంగతనాలు చేసినట్లు విచారణలో తేలింది.

ఖచ్చితమైన సమాచారం మేరకు వనవిష్ణుపురంలో మాటువేసి నిందితులను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.

#Dgp Andhra Pradesh #Police Srikakulam District Police #srikakulam

Image 1

ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పదు

Posted On 2026-05-31 19:27:27

Readmore >
Image 1

పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo

Posted On 2026-05-31 19:24:06

Readmore >
Image 1

జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్

Posted On 2026-05-31 19:22:44

Readmore >
Image 1

ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు

Posted On 2026-05-31 18:45:35

Readmore >
Image 1

హెల్త్ కార్డుల కోసం జీతంలో కోత విధించడం సరికాదు

Posted On 2026-05-31 18:02:37

Readmore >
Image 1

పూర్వ విద్యార్థుల సమ్మేళనం

Posted On 2026-05-31 18:00:17

Readmore >
Image 1

ఏసీబీ వలకు చిక్కిన సర్వ శిక్ష అభియాన్ ఏఈ

Posted On 2026-05-31 14:02:34

Readmore >
Image 1

బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికయిన చంద్రంపేట విద్యార్థులు

Posted On 2026-05-31 13:53:49

Readmore >
Image 1

"క్షణిక ఆనందం - జీవితకాల నష్టం"

Posted On 2026-05-31 11:23:19

Readmore >
Image 1

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు

Posted On 2026-05-30 22:26:06

Readmore >