Posted on 2025-12-31 17:54:53
డైలీ భారత్,శ్రీకాకుళం: దేవాలయాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పోలాకి పోలీస్ స్టేషన్ ఎస్సై రంజిత్ అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి 28 గ్రాముల బంగారు ఆభరణాలు, 175 గ్రాముల వెండి ఆభరణాలు మరియు నేరానికి ఉపయోగించిన రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు అని నరసన్నపేట ఇన్స్పెక్టర్ ఎం శ్రీనివాసరావు రావు తెలిపారు.
అరెస్టు చేసిన నిందితులు:
A 1 చెవ్వురి శేఖర్
A 2 మోతె జీవరత్నం @ రామారావు
A 3 చింతాడ మధు
పోలాకి, నరసన్నపేట, పలాస, సంతబొమ్మాళి, సారవకోట ప్రాంతాల్లోని పలు దేవాలయాల్లో తాళాలు పగలగొట్టి దొంగతనాలు చేసినట్లు విచారణలో తేలింది.
ఖచ్చితమైన సమాచారం మేరకు వనవిష్ణుపురంలో మాటువేసి నిందితులను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.
#Dgp Andhra Pradesh #Police Srikakulam District Police #srikakulam
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్
Posted On 2026-05-31 19:22:44
Readmore >
ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు
Posted On 2026-05-31 18:45:35
Readmore >
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు
Posted On 2026-05-30 22:26:06
Readmore >