Posted on 2025-12-31 11:03:56
డైలీ భారత్, సిరిసిల్ల: తెలంగాణ టీచర్స్ యూనియన్(టి టి యు) రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శిగా దూస మధు బుధవారం రోజున నియమితులయ్యారు. సిరిసిల్ల పట్టణం లోని అంబేద్కర్ నగర్ ప్రాథమిక పాఠశాలలో ఎస్ జీ టీ గా పనిచేస్తున్న దూస మధుని నియమిస్తున్నట్ల టి టి యు రాష్ట్ర అధ్యక్షుడు మునిగాల మణిపాల్ రెడ్డి,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొలంపెల్లి ఆదర్శన్ రెడ్డి, టి టి యు రాజన్న సిరిసిల్ల అధ్యక్షుడు కొండి కొప్పుల రవి నియామక ఉత్తర్వులు అందించారు.
ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతానని ప్రభుత్వానికి ఉపాధ్యాయుల గళాన్ని బలంగా వినిపించే విధంగా సంఘాన్ని ముందుకు నడిపిస్తానని తెలిపారు. ఉపాధ్యాయుల హక్కులు,సంక్షేమం ,విద్యా ప్రమాణాల కోసం తెలంగాణ టీచర్స్ యూనియన్ కృషి చేస్తుందని అన్నారు.తన నియామకం కోసం కృషి చేసిన జిల్లా అధ్యక్షుడు కొండికొప్పుల రవి కి మరియు తనను నియమించిన రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ సాయి కుటుంబాన్ని ఆదుకుంటాం..
Posted On 2026-08-12 21:16:37
Readmore >
సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు
Posted On 2026-08-12 10:06:43
Readmore >
ఢిల్లీలో హైఅలర్ట్... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!
Posted On 2026-08-12 07:04:48
Readmore >
నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్ఐఆర్ల పర్వం.. 105 మందిపై నిఘా!
Posted On 2026-08-12 06:40:50
Readmore >
పాన్ మసాలా ప్యాకింగ్పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
Posted On 2026-08-12 05:16:11
Readmore >
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >
నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు
Posted On 2026-08-11 14:45:05
Readmore >