Posted on 2025-12-30 12:10:25
డైలీ భారత్, మట్టపల్లి: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మహాక్షేత్రం నందు వైకుంఠ ఏకాదశి మహా పర్వదిన సందర్భంగా మంగళవారం స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనం అనంతరం రాజ్యలక్ష్మి, చెంచులక్ష్మీ సమేతంగా స్వామి వారిని గ్రామ పుర వీధులలో గరుడ వాహనంపై ఊరేగిస్తు గ్రామోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మ కర్తలు చెన్నూరు మట్టపల్లి రావు, చెన్నూరు విజయ్ కుమార్, కార్య నిర్వహణాధికారి జ్యోతి, గ్రామ సర్పంచ్ రామిశెట్టి విజయశాంతి అప్పారావు, ఆలయ వంశ్యపారంపర్య అర్చకులు తూమాటి శ్రీనివాసా చార్యులు, తూమాటి కృష్ణమా చార్యులు, తూమాటి రామాచార్యులు, అద్దేపల్లి ఫణి భూషణ్ మంగా చార్యులు, ప్రసన్న కుమార్ గ్రామపెద్దలు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
ఆమిర్ ఖాన్ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన
Posted On 2026-07-15 19:21:13
Readmore >
సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు
Posted On 2026-07-15 15:28:33
Readmore >
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >