Posted on 2025-12-25 18:36:05
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: జిల్లా కేంద్రంలోని తిలక్ గార్డెన్ కాంప్లెక్స్లో గురువారం సీనియర్ కౌన్సిలర్ రఫత్ ఖాన్ రాయల్ మోటార్స్ ద్విచక్ర వాహనాల షోరూమ్ ని లాంచలంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ మైనారిటీ జిల్లా చైర్మన్ ఇర్ఫాన్ అలీ, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు జావిద్ అక్రమ్, మైనారిటీ వైస్ చైర్మన్ ముజాహిద్ ఖాన్, 59 వ డివిజన్ మాజీ కార్పొరేటర్ సర్ఫ రాజ్ ఖాన్, ఇతర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయల్ మోటార్స్ యజమాని అర్షద్ ఖాన్ మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన మంచి ఇంజన్ కండిషన్ల తో కూడిన సెకండ్ హ్యాండ్ ద్విచక్ర వాహనాలను విక్రయించడమే తమ ప్రధాన ఉద్దేశం అని, సెకండ్ హ్యాండ్ వాహనాలు అని ఎలాంటి మోసానికి తావివ్వకుండా తమ దగ్గరికి మంచి కండిషన్లతో కూడిన వాహనాలనే తీసుకుంటామని ఆయన అన్నారు. నమ్మకమే ధ్యేయంగా ప్రజలకు మంచి వాహనాలను అందివ్వడమే తమ ప్రధాన ఉద్దేశమని ఆయన అన్నారు. తమ వద్ద అన్ని రకాల కంపెనీలకు చెందిన ద్విచక్ర వాహనాలు అందుబాటులో ఉంటాయని, ముఖ్యంగా రాయల్ ఇన్ఫీల్డ్, హీరో, బజాజ్, హోండా, టీవీఎస్, యాక్టివా, టీవీఎస్ ఎక్సెల్ వాహనాలు కూడా అందుబాటులో ఉంటాయని ఆయన అన్నారు. తమ దగ్గర ప్రారంభ ధర 30 వేల ధర నుండి వాహనాల విక్రయం ఉంటుందని, కావలసిన ద్విచక్ర వాహన ప్రియులు వారివారికి కావాల్సిన వాహనాలను ఎంపిక చేసుకొని కొనుగోలు చేసుకోవచ్చని ఆయన అన్నారు.
గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు సకాలంలో రక్తం అందజేత
Posted On 2026-04-29 19:01:13
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : హత్య కేసులో నలుగురు నిందుతులకు యావజ్జీవ కారాగార (జీవిత ఖైదు) శిక్ష
Posted On 2026-04-29 18:50:39
Readmore >
మంత్రి సీతక్కని కలిసిన కామారెడ్డి జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు గంప ప్రసాద్
Posted On 2026-04-29 18:39:55
Readmore >
పదవ తరగతి ఫలితాల్లో పాపకొల్లు జడ్పీహెచ్ఎస్ మండల టాపర్ కే పూజిత 565
Posted On 2026-04-29 18:37:39
Readmore >
ఆస్తి కోసం కన్నవారిపై కక్ష... సొంత ఇంటికే నిప్పు పెట్టిన కుమార్తె!..
Posted On 2026-04-29 17:26:42
Readmore >
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >