| Daily భారత్
Logo




హేమాద్రి గ్రాండ్ హోటల్ ప్రారంభించిన ఎంపీ డీకే అరుణమ్మ

News

Posted on 2025-12-24 19:52:36

Share: Share


హేమాద్రి గ్రాండ్ హోటల్ ప్రారంభించిన ఎంపీ డీకే అరుణమ్మ

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ వన్ లో హేమాద్రి గ్రాండ్ హోటల్ ప్రారంభోత్సవం లో ముఖ్య అతిథిగా హాజరై బుధవారం ప్రారంభించిన మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ.హేమాద్రి గ్రాండ్ భాగస్వాములు, నిర్వాహకులు ఎంపీ డీకే అరుణకి ఘన స్వాగతం పలికారు.అనంతరం రిబ్బన్ కటింగ్ చేసి హోటల్ ను ప్రారంభించిన ఎంపీ డీకే అరుణ గారు హోటల్ లోని ఫుడ్ బెస్ట్ క్వాలిటీ, టేస్టీ గా అందిస్తున్నారని అభిప్రాయం పంచుకున్నారు. హోటల్ నిర్వహణ రంగంలో హేమాద్రి గ్రాండ్ అంచలంచెలుగా ఎదగాలని హోటల్ భాగస్వాములకు సూర్యప్రకాష్, రాజవర్ధన్ లకు ఎంపీ డీకే అరుణ శుభాకాంక్షలు తెలిపారు..

Image 1

హుస్నాబాద్‌లో అబ్బురపరిచే గాజు వంతెన !

Posted On 2026-04-29 08:29:53

Readmore >
Image 1

సోదరి అస్థిపంజరంతో బ్యాంకుకు వెళ్లిన గిరిజనుడు

Posted On 2026-04-28 23:09:39

Readmore >
Image 1

కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి

Posted On 2026-04-28 22:51:46

Readmore >
Image 1

విలువలు కూలిపోతున్న నాలుగవ స్తంభం...?

Posted On 2026-04-28 22:47:26

Readmore >
Image 1

మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ

Posted On 2026-04-28 22:34:17

Readmore >
Image 1

నాలుగో స్థంభానికీ తప్పని అవమానాలు..

Posted On 2026-04-28 22:32:22

Readmore >
Image 1

తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్

Posted On 2026-04-28 19:43:12

Readmore >
Image 1

జిల్లా పంచాయతీ అధికారి పై ప్రజావాణిలో ఫిర్యాదు

Posted On 2026-04-28 10:12:26

Readmore >
Image 1

హత్య కేసులో మహిళకు జీవిత ఖైదు శిక్ష

Posted On 2026-04-28 09:48:57

Readmore >
Image 1

బైక్ తాళం కోసం స్నేహితుడి హత్య!

Posted On 2026-04-28 07:58:08

Readmore >