Posted on 2025-12-24 19:52:36
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ వన్ లో హేమాద్రి గ్రాండ్ హోటల్ ప్రారంభోత్సవం లో ముఖ్య అతిథిగా హాజరై బుధవారం ప్రారంభించిన మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ.హేమాద్రి గ్రాండ్ భాగస్వాములు, నిర్వాహకులు ఎంపీ డీకే అరుణకి ఘన స్వాగతం పలికారు.అనంతరం రిబ్బన్ కటింగ్ చేసి హోటల్ ను ప్రారంభించిన ఎంపీ డీకే అరుణ గారు హోటల్ లోని ఫుడ్ బెస్ట్ క్వాలిటీ, టేస్టీ గా అందిస్తున్నారని అభిప్రాయం పంచుకున్నారు. హోటల్ నిర్వహణ రంగంలో హేమాద్రి గ్రాండ్ అంచలంచెలుగా ఎదగాలని హోటల్ భాగస్వాములకు సూర్యప్రకాష్, రాజవర్ధన్ లకు ఎంపీ డీకే అరుణ శుభాకాంక్షలు తెలిపారు..
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >
మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ
Posted On 2026-04-28 22:34:17
Readmore >