Posted on 2025-12-24 19:51:52
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: సర్పంచ్ ఎన్నికలలో కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రంగాపూర్ గ్రామస్థులు ఆదర్శంగా నిలిచారు.ఎన్నికల ముందు గ్రామపెద్దల సమక్షంలో పోటీలో ఉన్న ఇద్దరు రూ.20లక్షలకు బాండ్ పేపర్ రాయగా ఓడిన అభ్యర్థికి రూ.3లక్షలు, మిగతా రూ.17లక్షలు గ్రామాభివృద్ధికి కేటాయించాలని తీర్మానించారు. దీంతోపాటు మద్యం, నోటుకు వ్యతిరేకంగా స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.దీంతో రంగాపూర్ గ్రామంపై జిల్లాప్రజలే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అభినందనలు వస్తున్నాయి.
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >
మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ
Posted On 2026-04-28 22:34:17
Readmore >