| Daily భారత్
Logo




ఓడిన సర్పంచ్ అభ్యర్థికి మూడు లక్షల రూపాయలు

News

Posted on 2025-12-24 19:51:52

Share: Share


ఓడిన సర్పంచ్ అభ్యర్థికి మూడు లక్షల రూపాయలు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: సర్పంచ్ ఎన్నికలలో కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రంగాపూర్ గ్రామస్థులు ఆదర్శంగా నిలిచారు.ఎన్నికల ముందు గ్రామపెద్దల సమక్షంలో పోటీలో ఉన్న ఇద్దరు రూ.20లక్షలకు బాండ్ పేపర్ రాయగా ఓడిన అభ్యర్థికి రూ.3లక్షలు, మిగతా రూ.17లక్షలు గ్రామాభివృద్ధికి కేటాయించాలని తీర్మానించారు. దీంతోపాటు మద్యం, నోటుకు వ్యతిరేకంగా స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.దీంతో రంగాపూర్ గ్రామంపై జిల్లాప్రజలే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అభినందనలు వస్తున్నాయి.

Image 1

హుస్నాబాద్‌లో అబ్బురపరిచే గాజు వంతెన !

Posted On 2026-04-29 08:29:53

Readmore >
Image 1

సోదరి అస్థిపంజరంతో బ్యాంకుకు వెళ్లిన గిరిజనుడు

Posted On 2026-04-28 23:09:39

Readmore >
Image 1

కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి

Posted On 2026-04-28 22:51:46

Readmore >
Image 1

విలువలు కూలిపోతున్న నాలుగవ స్తంభం...?

Posted On 2026-04-28 22:47:26

Readmore >
Image 1

మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ

Posted On 2026-04-28 22:34:17

Readmore >
Image 1

నాలుగో స్థంభానికీ తప్పని అవమానాలు..

Posted On 2026-04-28 22:32:22

Readmore >
Image 1

తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్

Posted On 2026-04-28 19:43:12

Readmore >
Image 1

జిల్లా పంచాయతీ అధికారి పై ప్రజావాణిలో ఫిర్యాదు

Posted On 2026-04-28 10:12:26

Readmore >
Image 1

హత్య కేసులో మహిళకు జీవిత ఖైదు శిక్ష

Posted On 2026-04-28 09:48:57

Readmore >
Image 1

బైక్ తాళం కోసం స్నేహితుడి హత్య!

Posted On 2026-04-28 07:58:08

Readmore >