| Daily భారత్
Logo




దాసరి శ్రీనివాస్ దశదినకర్మ కార్యక్రమము పాల్గొన్న సీనియర్ రిపోర్టర్లు

News

Posted on 2025-12-24 19:06:43

Share: Share


దాసరి శ్రీనివాస్ దశదినకర్మ కార్యక్రమము పాల్గొన్న సీనియర్ రిపోర్టర్లు

డైలీ భారత్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం జిల్లా కోర్టులో సీనియర్ కోర్టులో గుమస్తాగా ఎన్నో సంవత్సరాల పాటు నిష్టతో సేవలందించిన దివంగత దాసరి శ్రీనివాస్  దశ దిశ కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కోర్టు న్యాయవాదులు, సహోద్యోగులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీనివాస్  చిత్రపటానికి పుష్పమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా న్యాయవాదులు ఆయన కోర్టు సేవలను, విధి నిబద్ధతను స్మరించుకుంటూ ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో లక్కినేని సురేందర్, రమేష్ దాసరి సాంబశివరావు రిపోర్టర్. విష్ణువర్ధన్. కురిమల శంకర్. పాల్గొన్న. కత్తి బాలకృష్ణ. గుమ్మడి మహేష్. దాసరి సారధి నల్ల శీను అన్న. ఆటో శీను. రమేష్. పవన్. నవీన్.తదితరులు పాల్గొన్నారు

Image 1

సోదరి అస్థిపంజరంతో బ్యాంకుకు వెళ్లిన గిరిజనుడు

Posted On 2026-04-28 23:09:39

Readmore >
Image 1

కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి

Posted On 2026-04-28 22:51:46

Readmore >
Image 1

విలువలు కూలిపోతున్న నాలుగవ స్తంభం...?

Posted On 2026-04-28 22:47:26

Readmore >
Image 1

మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ

Posted On 2026-04-28 22:34:17

Readmore >
Image 1

నాలుగో స్థంభానికీ తప్పని అవమానాలు..

Posted On 2026-04-28 22:32:22

Readmore >
Image 1

తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్

Posted On 2026-04-28 19:43:12

Readmore >
Image 1

జిల్లా పంచాయతీ అధికారి పై ప్రజావాణిలో ఫిర్యాదు

Posted On 2026-04-28 10:12:26

Readmore >
Image 1

హత్య కేసులో మహిళకు జీవిత ఖైదు శిక్ష

Posted On 2026-04-28 09:48:57

Readmore >
Image 1

బైక్ తాళం కోసం స్నేహితుడి హత్య!

Posted On 2026-04-28 07:58:08

Readmore >
Image 1

అడుగులు ఆగకూడదు...మంజుల పత్తిపాటి

Posted On 2026-04-28 07:33:42

Readmore >