Posted on 2025-12-23 15:00:53
డైలీ భారత్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా TG mdc po కార్యాలయంలో గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది
అనంతరం పాయం విషయం తెలియజేస్తూ చర్ల మండలం సుబ్బంపేట పంచాయితీ బిఎ స్ రామయ్య నగర్ శ్రీ కొమరం భీమ్ ఆదివాసి మహిళ ఇసుక సొసైటీలో అధ్యక్షురాలు యొక్క భర్త కను సన్నల్లో ఇప్పటివరకు నలుగురు రేజిం గ్ కాంట్రాక్టర్లకు అగ్రిమెంట్లు రాసిస్తూ లక్ష రూపాయలు దండుకున్నారని బహిరంగ ఆరోపణలు వినిపిస్తున్నాయి.
చెట్టును చూపించి కాయలు అమ్ముకునే వారి లెక్క తేలాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
గిరిజన సొసైటీలో బినామీ కాంట్రాక్టర్ల జోక్యం తగదని ప్రశ్నించారు. మండలంలో ఉన్నటువంటి ఇసుక సొసైటీల అధ్యక్ష కార్యదర్శుల నిర్ణయమే తుది నిర్ణయంగా కాంట్రాక్టర్లు అటు అధికారులు ఇటు బినామీ కాంట్రాక్టర్లు వ్యవహరిస్తూ గిరిజన ఇసుక సొసైటీలకు ఉపాధిని నమ్ముకున్న సభ్యులకు తీరని అన్యాయం చేస్తున్నారని ఈ సందర్భంగా ఆరోపించారు.
ఏజెన్సీ చట్టం ఉంది పిసా చట్టం ఉంది ఉపాధి హామీ పథకాలు ఉన్నాయి కానీ అమాయక ఆదివాసులకు ఉపాధిఫలితాలు దక్కడం లేదని అందని ద్రాక్షగా మిగిలిన ఇసుక సొసైటీ సభ్యులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు కానీ బినామీ కాంట్రాక్టర్లు మాత్రం కోట్లల్లో సంపాదన చర్ల మండలంలో రహదారులన్నీ ఇసుక లారీలతో విద్యాసం అయ్యాయి కనుమరుగైపోయిన రహదారులు పంట పొలాలు పచ్చదనం ఇసుక లారీలతో నిత్యం చర్ల మండలంలో జాతీయ రహదారులు నిండి ఉండి ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్న పట్టించుకోని అధికారులు సొసైటీలకు విలువలు ఉండవు రహదారుల పర్యావరణ రక్షణ శాఖ నిద్రపోతున్నది అని వాపోయారు. ప్రస్తుతం కొమరం భీం ఇసుక సొసైటీలో ఆదివాసుల మధ్యనే గొడవలు జరగటానికి మూల కారణం గిరిజనేతరుల కాంట్రాక్టర్లే. ముఖ్యంగా ఐటీడీఏ పీవో తక్షణమే స్పందించి విచారణ చేపట్టాలని పర్యవేక్షణకే పరిమితం కాకుండా నిజ నిర్ధారణ ద్వారా విచారణ చేపట్టాలని తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు
పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ
Posted On 2026-08-05 17:07:25
Readmore >
ఒక్క నంబర్తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్
Posted On 2026-08-05 14:58:50
Readmore >
దుబాయ్లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?
Posted On 2026-08-05 13:28:01
Readmore >
కామారెడ్డి : ఆన్లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం
Posted On 2026-08-05 13:09:21
Readmore >
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >
యాప్ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్
Posted On 2026-08-04 08:26:26
Readmore >