Posted on 2025-12-23 17:51:20
చెరువులను కాలుష్యం కానివొద్దు - మత్స్య సంపదను కాపాడుదాం
డైలీ భారత్ న్యూస్, రంగరెడ్డి జిల్లా ; గ్రామాలకు జీవనాధారమైన చెరువులను కాపాడుకుందామని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు.రావిర్యాల పెద్ద చెరువులో చేప పిల్లలను వదిలారు.ఈ సందర్భంగా కేఎల్ఆర్ మాట్లాడుతూ... మాంసాహారంలో చేపలే ఎక్కువ ఆరోగ్యకరమని భోజన ప్రియులకు చెప్పారు.
మత్స్య సంపదపై ఆధారపడిన కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి , తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.చెరువులు, కుంటలు కలుషితం కాకుండా ప్రభుత్వంతో పాటు ప్రతీ పౌరుడు బాధ్యత తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, మహిళా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి "పుట్టినరోజు", "వివాహ వార్షికోత్సవం రోజు" లలో సెలవులు : డిజిపి బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-27 22:00:34
Readmore >
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య చేత భర్త హత్య – నిందితురాలు అరెస్ట్
Posted On 2026-04-27 21:45:44
Readmore >
జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉపాధ్యాయుల కొరతపై ఇన్చార్జి డిఈఓ వినతి
Posted On 2026-04-27 19:27:31
Readmore >