| Daily భారత్
Logo




నాగారం పంచాయతీ పాలకవర్గాన్ని సన్మానించిన అఫ్జల్ ఖాన్

News

Posted on 2025-12-23 11:27:05

Share: Share


నాగారం పంచాయతీ పాలకవర్గాన్ని సన్మానించిన అఫ్జల్ ఖాన్

డైలీ భారత్ న్యూస్, హైదరాబాద్ / మహేశ్వరం నాగారం :  ప్రజాధరణ పొందేలా ప్రజా ప్రతినిధులు వ్యవహరించాలని అఫ్జల్ అన్నారు. మహేశ్వరం మండలం నాగారం గ్రామ పంచాయతీ పాలక వర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న మహ్మద్ అఫ్జల్ ఖాన్ మాట్లాడుతూ రాజకీయాలలో ప్రజా ప్రతినిధులుగా గెలుపొందిన వారు ప్రజలకు సేవలు అందించే విధంగా వ్యవహరించాలని కోరారు. ప్రజాధరణ పొందిన వ్యక్తులు రాజకీయాలలో రాణిస్తారని అన్నారు. రాజకీయాలలో గెలుపోటములు సహజమని, ప్రజల మధ్య ఉంటే ఎప్పుడూ ఆదరణ ఉంటుందని అన్నారు. ఐదు సంవత్సరాలు నాగారం గ్రామ ప్రజలు అందించిన తీర్పు చారిత్రాత్మకమని ఐదు సంవత్సరాలు గ్రామాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. అనంతరం సర్పంచ్ బండారి లింగం ముదిరాజ్, ఉప సర్పంచ్ మంచి చంద్రకళ, తో పాటు 1వార్డు మెంబెర్ మల్లెల శ్యామలమ్మ, 2వార్డు కుండే హరీష్, 3వార్డు మహమ్మద్ నయీమ్ ఖాన్, 5వార్డు మహమ్మద్ షాబుద్దీన్ ఖాన్, 6 వార్డు ఘనపురం మహేందర్ సభ్యులను  ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బిఆర్ఎస్ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Image 1

అక్రిడేషన్ కమిటీపై అనుమానాలు

Posted On 2026-04-27 22:06:35

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి "పుట్టినరోజు", "వివాహ వార్షికోత్సవం రోజు" లలో సెలవులు : డిజిపి బి. శివధర్ రెడ్డి

Posted On 2026-04-27 22:00:34

Readmore >
Image 1

కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య చేత భర్త హత్య – నిందితురాలు అరెస్ట్

Posted On 2026-04-27 21:45:44

Readmore >
Image 1

ఉపముఖ్యమంత్రి చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గుండెపోటుతో మృతి

Posted On 2026-04-27 20:37:27

Readmore >
Image 1

గణంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పుట్టినరోజు వేడుకలు

Posted On 2026-04-27 19:31:59

Readmore >
Image 1

జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఉపాధ్యాయుల కొరతపై ఇన్చార్జి డిఈఓ వినతి

Posted On 2026-04-27 19:27:31

Readmore >
Image 1

గోవధ నిషేధించాలని జూలూరుపాడు తహసిల్దార్ కు వినతి పత్రం

Posted On 2026-04-27 19:25:38

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్

Posted On 2026-04-27 19:01:31

Readmore >
Image 1

డ్రగ్స్ నిర్మూలన, విద్యార్థుల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా షీ టీం బృందం

Posted On 2026-04-27 18:56:03

Readmore >
Image 1

తెలుగు రాష్ట్రాల ప్రజలు విలవిల... తెలంగాణలో భానుడు భగ్గుమంటున్నాడు

Posted On 2026-04-27 18:50:27

Readmore >