Posted on 2025-12-21 06:47:20
డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా: ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన షాబాద్ గ్రామం సర్పంచ్ గుండాల అశోక్ , ఉపసర్పంచ్ దండు రాహుల్ గుప్తా, వార్డు సభ్యులు విజయం సాధించిన సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి అభినందనలు తెలిపారు. శనివారం ఆయన నివాసంలో విజేతలను ఘనంగా సత్కరించారు.గ్రామంలో ఎలాంటి సమస్య వచ్చినా ప్రజలకు అందుబాటులో ఉండి వెంటనే పరిష్కరించాలని సూచించారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామ ప్రజలకు పూర్తిస్థాయిలో చేరవేసి, షాబాద్ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!
Posted On 2026-04-26 07:56:12
Readmore >
పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల
Posted On 2026-04-25 22:28:14
Readmore >
కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు
Posted On 2026-04-25 21:27:36
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..
Posted On 2026-04-25 17:10:44
Readmore >