Posted on 2025-12-20 20:10:27
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లాలో జరిగిన అబాకస్ పోటీల్లో నగరానికి చెందిన మల్కాపురం వైశ్విన్ జిల్లా ఫస్ట్ ర్యాంకు సాధించాడు. ఈ పోటీల్లో జిల్లాలోని 16 ప్రైవేటు స్కూల్స్ విద్యార్థులు పోటీ పడగా టైం కిడ్స్ స్కూల్ విద్యార్థులు కూడా ఇందులో పాల్గొన్నారు. టైం కిడ్స్ లో 6 వ తరగతి చదువుతున్న వైశ్వీన్ జిల్లాలోనే మొదటి స్థానం లో నిలిచాడు. దీంతో జిల్లాలోని ప్రైవేటు స్కూల్స్, టైం కిడ్స్ యాజమాన్యం అభినందనలు తెలిపారు. ఇక అబాకస్ డిస్ట్రిక్ట్ లెవల్ పోటీలు నిర్వహించిన కాంపిటీషన్ ఒక అబాకస్ లోని ఒక ప్రాబ్లం నీ 5 నిమిషాలు సమయం ఇస్తే 3.54 సెకండ్స్ లో పూర్తి చేశాడు. దీంతో విశ్వం ఎడ్యుటెక్ వారు ఆ విద్యార్థికి ప్రశంస పత్రం తోపాటు మొదటి బహుమతి శిల్డ్ ను అందజేశారు.
పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల
Posted On 2026-04-25 22:28:14
Readmore >
కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు
Posted On 2026-04-25 21:27:36
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..
Posted On 2026-04-25 17:10:44
Readmore >