Posted on 2025-12-20 19:04:45
డైలీ భారత్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగనపాలెం సర్పంచ్ అభ్యర్థిగా గెలిచిన ఆంగోత్ రామారావును శాలువా, బొకే తో సన్మానించి మిఠాయిలు పంచుకొని శుభాకాంక్షలు తెలిపిన మాజీ వైస్ ఎంపీపీ కోడెమ్ సీతాకుమారి మరియు బిఆర్ఎస్ పార్టీ జూలూరుపాడు మండల నాయకులు దుద్దుకూరి నాగేశ్వరరావుని సన్మానించినారు.
ఈ కార్యక్రమంలోమహిళా మండలి సభ్యులు కుదురుపాక నిర్మల , భుక్య రవి, మహిళా మండలి సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల
Posted On 2026-04-25 22:28:14
Readmore >
కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు
Posted On 2026-04-25 21:27:36
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..
Posted On 2026-04-25 17:10:44
Readmore >