Posted on 2025-12-15 13:37:17
డైలీ భారత్ న్యూస్, హైదరాబాద్:పిల్లలు,యువతలో ఆకస్మిక మరణాలు పెరగడానికి కొవిడ్ టీకానే కారణమన్న వాదనలను ఢిల్లీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) వైద్యులు కొట్టిపారేశారు. ఏడాదిలో ఇలా చనిపోయిన 18-45ఏళ్ల వ్యక్తుల మృతదేహాలను పరీక్షించి ఈ విషయాన్ని వెల్లడించారు. 45 ఏళ్లలోపు వారిలో 42.6% మంది మరణాలకు గుండె జబ్బులే ప్రధాన కారణమని, 21.3% మంది శ్వాసకోశ సమస్యలతో చనిపోయారని తేల్చారు. హఠాన్మరణాలు స్త్రీలతో పోల్చితే పురుషుల్లో 5 రెట్లు ఎక్కువగా ఉన్నాయన్నారు
ఫేక్ డాక్టర్ కేసు... రంగంలోకి దిగిన సర్కార్.. ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు వైద్యుల సస్పెన్షన్!
Posted On 2026-08-14 09:52:38
Readmore >
ఖమ్మంలో దారుణం... మూత్ర విసర్జన వివాదంలో యువకుడి దారుణ హత్య...
Posted On 2026-08-14 06:28:01
Readmore >
టన్నెల్లోకి దూసుకొచ్చిన బురద వరద... 7 గురు కార్మికులు మృతి, పలువురికి గాయాలు!
Posted On 2026-08-14 06:22:20
Readmore >
మిస్టరీగా ప్రిన్సిపాల్ రూపారెడ్డి దారుణ హత్య ఇంట్లో ఏం జరిగింది!
Posted On 2026-08-14 05:44:28
Readmore >
పోలీసుల పేరుతో సైబర్ మోసాలు.. అంతర్ జిల్లా నిందితుల అరెస్ట్
Posted On 2026-08-14 05:41:23
Readmore >
హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదు... కామారెడ్డిలో POEM సర్జరీతో యశోద కొత్త శకం
Posted On 2026-08-13 19:52:00
Readmore >
ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ సాయి కుటుంబాన్ని ఆదుకుంటాం..
Posted On 2026-08-12 21:16:37
Readmore >
సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు
Posted On 2026-08-12 10:06:43
Readmore >