Posted on 2025-12-15 13:29:32
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: జిల్లా కేంద్రంలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి వేడుకల సందర్భంగా షాపింగ్ మాల్ యాజమాన్యం వస్త్రాలపై ప్రత్యేక ఆఫర్స్ ని ప్రకటించింది. ఈ సందర్భంగా నిజామాబాద్ సౌత్ ఇండియా బ్రాంచ్ మేనేజర్ మాట్లాడుతూ తమ షాపింగ్ మాల్ లో అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% డిస్కౌంట్ ఆఫర్ ప్రజల కొరకు అందిస్తున్నామని ఆయన అన్నారు. ప్రత్యేకంగా పట్టు చీరలపై 4, 995 ఖరీదు చేసే చీరపై రెండో పట్టుచీర కేవలం 49 రూపాయలకే కస్టమర్లకు అందిస్తున్నామని ఆయన అన్నారు అలాగే 3,395 రూపాయలు విలువ చేసే పట్టుచీరపై దానికి జతగా మరో రెండో పట్టుచీర కేవలం 39 రూపాయలకే అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే మెన్స్ వేర్ లో కూడా ఇలాంటి స్పెషల్ డిస్కౌంట్ తో పాటు 50% డిస్కౌంట్ వర్తిస్తుందని ఆయన తెలిపారు. కావున జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు.
ఫేక్ డాక్టర్ కేసు... రంగంలోకి దిగిన సర్కార్.. ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు వైద్యుల సస్పెన్షన్!
Posted On 2026-08-14 09:52:38
Readmore >
ఖమ్మంలో దారుణం... మూత్ర విసర్జన వివాదంలో యువకుడి దారుణ హత్య...
Posted On 2026-08-14 06:28:01
Readmore >
టన్నెల్లోకి దూసుకొచ్చిన బురద వరద... 7 గురు కార్మికులు మృతి, పలువురికి గాయాలు!
Posted On 2026-08-14 06:22:20
Readmore >
మిస్టరీగా ప్రిన్సిపాల్ రూపారెడ్డి దారుణ హత్య ఇంట్లో ఏం జరిగింది!
Posted On 2026-08-14 05:44:28
Readmore >
పోలీసుల పేరుతో సైబర్ మోసాలు.. అంతర్ జిల్లా నిందితుల అరెస్ట్
Posted On 2026-08-14 05:41:23
Readmore >
హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదు... కామారెడ్డిలో POEM సర్జరీతో యశోద కొత్త శకం
Posted On 2026-08-13 19:52:00
Readmore >
ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ సాయి కుటుంబాన్ని ఆదుకుంటాం..
Posted On 2026-08-12 21:16:37
Readmore >
సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు
Posted On 2026-08-12 10:06:43
Readmore >