Posted on 2025-12-11 08:58:55
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్ : బోధన్ డివిజన్ పరిధిలోని ఆయా మండలాలలోని పలు గ్రామాలలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా గురువారం ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. డివిజన్ పరిధిలోనిబోధన్, చందూర్, కోటగిరి, మోస్రా, డివిజన్ పరిధిలోని పొతంగల్, రెంజల్, రుద్రూర్, సాలుర, వర్ని, ఎడపల్లి, నవీపేట మండలాల్లో మొదటి విడతలో గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 184 సర్పంచి స్థానాలు 1,642 వార్డు మెంబర్లకు నామినేషన్లు దాఖలు అయ్యాయి. 29 సర్పంచులు, 580 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన స్థానాలకు 519 సర్పంచి, 2,734 మంది వార్డు అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తి వాతావరణం నడుమ పలు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ
Posted On 2026-04-22 20:13:36
Readmore >
ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు
Posted On 2026-04-22 12:20:38
Readmore >
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం
Posted On 2026-04-22 10:42:24
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >