Posted on 2025-12-11 08:16:56
డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా : కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే అన్ని రకాల సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతాయని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి అన్నారు.బుధవారం షాబాద్ మండలం పెద్దవాడు గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి శ్రీవాణి నవీన్ గౌడ్ గెలుపు కోసం ప్రచారంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందడానికి గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు ఉంటే సులభతరం అవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడం పార్టీ నాయకులు, కార్యకర్తలకు అవసరమన్నారు అందరూ సమిష్టిగా కృషి చేసి గెలిపించాలని తెలిపారు. ఇందులో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులున్నారు.
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తి వాతావరణం నడుమ పలు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ
Posted On 2026-04-22 20:13:36
Readmore >
ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు
Posted On 2026-04-22 12:20:38
Readmore >
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం
Posted On 2026-04-22 10:42:24
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >