Posted on 2025-12-06 08:04:43
డైలీ భారత్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం సమాజ సేవ, ప్రజాసేవా కార్యక్రమాల్లో విశేష సేవలు అందించినందుకు గాను మద్దిశెట్టి సామేలు రెండు ప్రతిష్టాత్మక పురస్కారాలకు ఎంపికయ్యారు రాష్ట్ర రత్న అవార్డుసర్దార్ వల్లభాయ్ పటేల్ మెమోరియల్అవార్డు భారతీయ యువసేన జాతీయ అధ్యక్షులు అయిన మద్దిశెట్టి సామేలు ఈ రెండు అవార్డులు వరుసగా లభించడం గర్వకారణంగా నిలిచింది.ఈ అవార్డులు అందించడంలో ప్రధాన పాత్ర పోషించిన డాక్టర్ చౌరవిదాస్ (భారతీయ యువసేవ సంఘ జాతీయ క్రమ శిక్షణ కమిటీ చైర్మన్ &విశ్వహిందూ పరిషత్ – బజరంగ్ దళ్ సౌత్ ఇండియా ఇంచార్జ్) మద్దిశెట్టి సామేలు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న మారని మందుబాబులు
Posted On 2025-12-07 19:45:50
Readmore >
చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి
Posted On 2025-12-07 18:39:01
Readmore >
పద్మశాలి విద్యార్థులు ఉన్నత విద్యలో ముందంజలో ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
Posted On 2025-12-07 17:30:34
Readmore >
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు
Posted On 2025-12-07 14:24:59
Readmore >
హోంగార్డ్స్ 63 వ రైసింగ్ డే కార్యక్రమంలో పాల్గొన సిపి సాయి చైతన్య
Posted On 2025-12-06 16:17:59
Readmore >
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు
Posted On 2025-12-06 16:16:40
Readmore >