Posted on 2025-12-01 22:22:45
కేక్ కట్ చేసిన మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు జీ. చెన్నయ్య
డైలీ భారత్ న్యూస్, హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గడమండ్ల చెన్నయ్య
భారీ కేకు ను కట్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్న మాల మహానాడు నేతలు.ఈ సందర్భంగా చెన్నయ్య మాట్లాడుతూ వివేక్ నిస్వార్థ రాజకీయ నిష్ణాతుడు పారిశ్రామిక దురంధరుడు మీడియా దిగ్గజం అని కొనియాడారు.ఆయన అద్భుతమైన నాయకత్వం తెలంగాణ ప్రజల జీవితాలను ప్రకాశవంతం చేస్తుందన్నారు.స్వర్గీయ వెంకట స్వామి(కాక) కుటుంబం దళిత జాతి కోసం ఎన్నో త్యాగాలు చేసిందని గుర్తు చేశారు.ఇలాంటి గొప్ప నేతలు మాల కులంలో పుట్టడం తమకు గర్వ కారణం అన్నారు. దేవుడు ఆయనకు ఆరోగ్యం, సంతోషం, దీర్ఘాయుష్షు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పలువురు మాల సంఘాల నేతలు,మాలమహానాడు సోషల్ మీడియా ఇంచార్జ్ గడమండ్ల రమేష్ యూత్ ప్రెసిడెంట్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. పాల్గొన్నారు
సగర భగీరథ జయంతి ఉత్సవాల కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు సంకుబాపన అనుదీప్
Posted On 2026-04-23 18:39:41
Readmore >
జిల్లా కలెక్టర్ అంకిత్ IAS ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై ఆకస్మిక తనిఖీ
Posted On 2026-04-23 18:36:19
Readmore >
కామారెడ్డి పట్టణంలోని యశోద హాస్పిటల్ ఓపి సెంటర్లో విలేకర్ల సమావేశం
Posted On 2026-04-23 18:22:34
Readmore >
పాఠశాలలకు సెలవులు ఇచ్చిన సందర్భంగా తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్త వహించగలరు
Posted On 2026-04-23 16:50:12
Readmore >