Posted on 2025-11-30 19:27:34
గ్రామపంచాయతీ ఎన్నికలకు పట్టిష్ట బందోబస్తు
మల్లాపూర్ లో స్పెషల్ యాక్షన్ టీంల ఫుట్ మార్చ్
డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా : స్థానిక గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పటిష్ట పోలీస్ బందోబస్తు చేపట్టామని కొత్తూరు సీఐ నర్సయ్య అన్నారు.ఆదివారం కొత్తూరు మండలంలోని మల్లాపూర్ లో సీఐ నర్సయ్య ఆధ్వర్యంలో స్పెషల్ యాక్షన్ టీంలు ఫుట్ మార్చ్ నిర్వహించారు.ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ.. ఎన్నికలల్లో పోటీ చేసే అభ్యర్థులు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు,కార్యకర్తలు,ఎవరైనా సోషల్ మీడియా ద్వారా సామాజిక మధ్యమాల్లో విద్వేషపూరిత వాక్యాలు, రెచ్చగొట్టే పోస్టులను పెట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఏదైనా పోస్టులు ఫోటోలు,వీడియోలు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు సిఐ నర్సయ్య చెప్పారు.ఎవరి వ్యక్తిగత విషయాలపై పోస్ట్ చేయకుండా సిద్ధాంతం పరంగా ఉండాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సైలు సత్యశిల్లారెడ్డి, గోపాలకృష్ణ,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నలుగు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరి, నలుగు ప్రాణాలు కాపాడిన పోలీసులు
Posted On 2026-07-30 17:36:26
Readmore >
సుల్తానాబాద్ బాలసదన్ నుంచి తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు
Posted On 2026-07-30 17:09:03
Readmore >
సిరిసిల్ల : వర్షపు నీటితో అల్లాడుతున్న శ్రీనగర్ కాలనీవాసులు
Posted On 2026-07-30 16:35:13
Readmore >
హిందీ భాషాభివృద్ధి కి కృషి... హిందీ ఫోరం అధ్యక్షులు ఇంద్రశేఖర్
Posted On 2026-07-30 16:19:48
Readmore >
ఆధునిక యుగంలో సామాజిక మార్పునకు సోషల్ మీడియా శక్తివంతమైన ఆయుధం : పద్మశ్రీ మందకృష్ణ మాదిగ
Posted On 2026-07-30 16:14:52
Readmore >
సోనుసూద్ జన్మదిన వేడుకల్లో బిజెపి చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్
Posted On 2026-07-30 13:36:16
Readmore >