Posted on 2025-11-29 18:15:26
డైలీ భారత్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం ధర్మరాజుల ముత్తయ్య స్వరూప దంపతుల పెద్ద కుమారుడు కిరణ్ సౌజన్య దంపతుల ప్రధమపుత్రిక తనుష్క మొదటి పుట్టిన రోజు కార్యక్రమానికి పాపకొల్లు గ్రామ కాంగ్రెస్ నాయకులు హాజరై పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోకటిరమేష్, రామిశెట్టి రాంబాబు ,సొసైటీ డైరెక్టర్ పాపిని వెంకయ్య, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు తాళ్లూరి అచ్చయ్య, బాదావత్తు లక్ష్మణ్, నిమ్మటూరి చంద్రయ్య, నిమ్మటూరి సత్యం, నిమ్మటూరి శ్రీను, యాసంహనుమయ్య,ఉమ్మడి జిల్లాలో స్టాఫ్ రిపోర్టర్ డైలీ భారత్ న్యూస్ గుమ్మడి మహేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్
Posted On 2026-04-27 19:01:31
Readmore >
డ్రగ్స్ నిర్మూలన, విద్యార్థుల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా షీ టీం బృందం
Posted On 2026-04-27 18:56:03
Readmore >
తెలుగు రాష్ట్రాల ప్రజలు విలవిల... తెలంగాణలో భానుడు భగ్గుమంటున్నాడు
Posted On 2026-04-27 18:50:27
Readmore >
ఘనంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు జన్మదిన వేడుకలు
Posted On 2026-04-27 18:49:15
Readmore >
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ముస్లిం మైనార్టీ మహిళ విభాగంలో కీలక నియామకాలు
Posted On 2026-04-27 18:47:54
Readmore >
కాకర్ల గ్రామంలో శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయానికి హాట్ అండ్ కూల్ వాటర్ డిస్పెన్సర్ అందజేసిన దాత అల్లాడిగోపి
Posted On 2026-04-27 18:46:32
Readmore >
జూలూరుపాడు మండలంలో యల్లంకి సత్యనారాయణ నివాసం వద్ద ఘనంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
Posted On 2026-04-27 18:43:54
Readmore >
స్వయంగా డీజిల్ పోసిన పల్నాడు కలెక్టర్... పుకార్లకు చెక్ పెట్టిన కృతిక శుక్లా!
Posted On 2026-04-27 16:39:38
Readmore >