Posted on 2025-11-29 13:45:26
డైలీ భారత్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం ధర్మరాజుల ముత్తయ్య స్వరూప దంపతుల పెద్ద కుమారుడు కిరణ్ సౌజన్య దంపతుల ప్రధమపుత్రిక తనుష్క మొదటి పుట్టిన రోజు కార్యక్రమానికి పాపకొల్లు గ్రామ కాంగ్రెస్ నాయకులు హాజరై పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోకటిరమేష్, రామిశెట్టి రాంబాబు ,సొసైటీ డైరెక్టర్ పాపిని వెంకయ్య, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు తాళ్లూరి అచ్చయ్య, బాదావత్తు లక్ష్మణ్, నిమ్మటూరి చంద్రయ్య, నిమ్మటూరి సత్యం, నిమ్మటూరి శ్రీను, యాసంహనుమయ్య,ఉమ్మడి జిల్లాలో స్టాఫ్ రిపోర్టర్ డైలీ భారత్ న్యూస్ గుమ్మడి మహేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
సకాలంలో రక్తాన్ని అందజేసి మానవత్వాన్ని చాటిన ఆర్ యస్ఐ సాయి ప్రసన్న
Posted On 2026-08-01 07:48:28
Readmore >
నాలుగు రోజుల పసికందును రూ. 5 లక్షలకు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-01 07:45:01
Readmore >
ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేయాలి
Posted On 2026-07-31 14:28:07
Readmore >
నకిలీ బంగారంతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను మోసం చేసిన ముఠా అరెస్ట్ : సిఐ సాగర్
Posted On 2026-07-31 14:26:32
Readmore >
ఆప్త మిత్రుడు పెద్ది అకాల మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ వద్దిరాజు
Posted On 2026-07-31 13:26:11
Readmore >
లాల్దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో శిఖర పూజ, ధ్వజారోహణ..
Posted On 2026-07-31 12:56:48
Readmore >