Posted on 2025-11-29 13:52:48
డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా: జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్- 2025 కు రానున్నారని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి తెలిపారు.వివిధ రంగాల్లో నిపుణులు, పెట్టుబడిదారులు, ప్రపంచస్థాయి ప్రముఖులకు మూడంచెల భద్రత కల్పిస్తున్నారని ఆయన చెప్పారు. పాస్ లున్న వారికి మాత్రమే ఎంట్రీ తప్పా... ఇతరులకు అనుమతి ఉండదన్నారు .విదేశాల నుంచి 13 వందల మంది, జాతీయ స్థాయి ప్రముఖులు సమ్మిట్ కు హాజరవుతారని లక్ష్మారెడ్డి తెలిపారు.పార్టీ నాయకులు, కార్యకర్తలను గ్లోబల్ సమ్మిట్ తర్వాత రాష్ట్ర అగ్రనాయకత్వం కలిసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. పెద్ద మనసుతో ఈ అంతర్జాతీయ వేడుకకు కాంగ్రెస్ సేనలు అందరూ సహకరించాలని ఆయన మనవి చేశారు.
తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి "పుట్టినరోజు", "వివాహ వార్షికోత్సవం రోజు" లలో సెలవులు : డిజిపి బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-27 22:00:34
Readmore >
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య చేత భర్త హత్య – నిందితురాలు అరెస్ట్
Posted On 2026-04-27 21:45:44
Readmore >
జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉపాధ్యాయుల కొరతపై ఇన్చార్జి డిఈఓ వినతి
Posted On 2026-04-27 19:27:31
Readmore >
ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్
Posted On 2026-04-27 19:01:31
Readmore >
డ్రగ్స్ నిర్మూలన, విద్యార్థుల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా షీ టీం బృందం
Posted On 2026-04-27 18:56:03
Readmore >
తెలుగు రాష్ట్రాల ప్రజలు విలవిల... తెలంగాణలో భానుడు భగ్గుమంటున్నాడు
Posted On 2026-04-27 18:50:27
Readmore >