Posted on 2025-11-25 13:32:58
డైలీ భారత్ న్యూస్, వేములవాడ:వేములవాడ మున్సిపల్ పరిధిలో నీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద పరిశీలిస్తుండగా బేస్ మీదకి నాయకులతో కలిసి ఆది శ్రీనివాస్ వెళ్లగా ఒకసారిగా కుంగిన బేస్మెంట్
బిఆర్ఎస్ హయంలో నే మొదలు పెట్టిన డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణలు.. నాసిరకం కావడంతో మద్యలో నిలిచిపోయిన వైనం
మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యలో మొదలు పెట్టిన ఆగిపోయిన డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణాలు..
పరిశీలిస్తున్న నేపథ్యంలో ఒకసారిగా బేస్మెంట్ కిందికి కుంగింది
వెంట ఉన్న అధికారులు నాయకులు భయాందోళన గురయ్యారు.
ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
మహిళా కానిస్టేబుల్ను అవమానించిన నాగరాజుపై షాద్నగర్ పోలీసుల యాక్షన్
Posted On 2026-05-04 09:57:57
Readmore >
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >